Pithapuram | ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పిఠాపురం కేంద్రంగా కొత్త పాలిటిక్స్ తెరలేస్తున్నాయి. గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఈసారి పిఠాపురం నుంచి బరిలో దిగాలని చూస�
Mangalagiri | మంగళగిరి నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గత ఎన్నికల్లో మాదిరిగానే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ను ఇక్కడ చిత్తుగా ఓడించాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ క్రమంలోనే అ�
Chegondi Suryaprakash | జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు భారీ షాక్ తగిలింది. కాపు సంక్షేమ సంఘ అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామజోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాశ్ జనసేనను వీడి వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం కార�
AP News | నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీలో అసమ్మతి గళం భగ్గుమన్నది. ఉదయగిరి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ బొల్లినేని రామారావు తన అసంతృప్తిని వెల్లగక్కారు. ఎన్ఆర్ఐ సురేశ్కు టికెట్ ఇవ్వడంపై తీవ్ర
Perni Nani | పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు ఎందుకు ఓటెయ్యాలని ఏపీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పడం లేదని.. మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో కూడా చెప్పడం లేదని అన్నారు. తాడేప
TDP | రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసమే జనసేనతో పొత్తు పెట్టుకుంటున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఇది ప్రజలు కోరుకునన పొత్తు అని స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెంలో బుధవారం నిర్వహించిన జనసేన-టీడీపీ భ�
Pawan Kalyan | వైసీపీ గూండాయిజాన్ని చూసి భయపడకండని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు సూచించారు. ప్రజలపై దాడి చేస్తే మక్కీలు ఇరగ్గొట్టి మడత మంచంలో పడేస్తానని హెచ్చరించారు. తాడేపల్లిగూడెంలో బుధవారం నిర్వహించి�
Pawan Kalyan | ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం, గాజువాక రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి పవన్ కళ్యాణ్ ఘ�
ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో ఆర్టీసీ బస్సు (RTC Bus) బీభత్సం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున ప్రత్తిపాడు మండలం పాదాలమ్మ గుడి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు.
TDP-Janasena | ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ-జనసేన పార్టీలు తీవ్ర కసరత్తు మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే 118 స్థానాలకు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశాయి. ఇందులో టీడీపీ 94 సీట్లలో పోటీ చేస్తుండగా.. జనసే
Kodali Nani | ఏపీ రాజధాని అంశంపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పొలాల్లో రాజధాని నిర్మిస్తానని చంద్రబాబు ఎలా చెబుతారని ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప.. రాజధాని రైతులు ఏ�