Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నాయకులు మండిపడ్డారు. చంద్రబాబు పచ్చి మోసగాడు అని.. ఆయన మాటలను ప్రజలు నమ్మరని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు వైసీపీదే అని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని ఓ ప్రభుత్వ దవాఖానలో ఇంజెక్షన్ వికటించి ఏడుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. మచిలీపట్నంలోని (Machilipatnam) సర్వజన ప్రభుత్వ హాస్పిటల్లో పిల్లల విభాగంలో 15 మంది చికిత్స ప
కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఐదేండ్ల క్రితం అప్పటి ప్రతిపక్ష నేత జగన్పై దాడి కేసులో శ్రీనివాస్ను పోలీసులు అరెస్టు చేశారు.
AP News | ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్నటిదాకా టీడీపీ, జనసేన మాత్రమే కలిసి పోటీ చేస్తాయని అనుకుంటే.. ఇప్పుడు బీజేపీ కూడా పొత్తుకు సై అన్నట్లు తెలుస్తోంది. ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చ
Hyderabad | హైదరాబాద్ నగరం తమకు లేకపోవడం వల్ల పదేండ్లలో రూ.1.30 లక్షల కోట్లు నష్టపోయామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. పవర్ హౌస్ లాంటి నగరం తమకు లేకపోవడం వల్లనే వైజాగ్పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నామని తెలిపారు. ఏపీ అ
AP Politics | ఏపీ రాజ్యసభ అభ్యర్థులపై వైసీపీ అధినేత, సీఎం జగన్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. మొత్తం మూడు సీట్లలో పోటీ చేస్తున్న వైసీపీ.. ఇప్పటికే ఆయా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వైవీ సుబ్బార
Ambati Rambabu | వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ - జనసేన మధ్య సీట్ల పంపకంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. వాళ్లు సీట్ల కోసం భేటీ అయ్యారో.. నోట్ల కోసం భేటీ అయ్యారో చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబా
AP News | వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. అన్ని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఇన్ఛార్జిలను మారుస్తున్నార�
AP News | ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఆశపడిన ఓ వ్యక్తి చనిపోయినట్లుగా ఆడిన డ్రామా బెడిసికొట్టింది. శ్మశానం నుంచి ఓ శవాన్ని తీసుకొచ్చి కాల్చేసి తానే చనిపోయానని అందర్నీ నమ్మించే ప్రయత్నం చేశాడు. దృశ్యం సినిమా రేం�
Botsa Satyanarayana | ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏనాడైనా తాను గానీ.. తన పార్టీ నేతలు గానీ తప్పు చేశామని భావిస్తే తమకు ఓటు వేయొద్దని బొత్స ప్రజలకు సూచించారు. విజయనగరం జిల్ల�
Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రాజమండ్రి నియోజకవర్గ పరిధిలోని కాతేరులో నిర్వహించిన రా.. కదిలారా సభలో పాల్గొ్న్న చంద్రబాబు స్టేజిపై నుంచి కిందపడబోయారు. సభ ముగిసిన �
Machilipatnam | మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి వైసీపీని వీడి జనసేనలో చేరడంతో ఆ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారనే ఉత్కంఠ ఏర్పడింది. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్బాబును మచిలీపట్నం నుంచి లోక్సభ అభ్యర్థిగా
AP News | ఆంధ్రప్రదేశ్లో 21 మంది ఐఏఎస్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ భారీగా ఐఏఎస్లను బదిలీ చేయడం ఇప్పుడు చ�