Jani Master | ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.
వైఎస్ షర్మిల ఎంట్రీతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మారిపోయాయి. ముఖ్యంగా మంగళగిరిలో టీడీపీ వర్సెస్ వైసీపీగా ఉన్న పోరు.. ఇప్పుడు త్రిముఖ పోటీగా మారింది. ఈ క్రమంలో మంగళగిరి నియోజకవర్గంపై ఏర్పడిన ఉత్కంఠపై వ�
మూడేండ్ల క్రితం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే.. మూడు నెలల్లో ఎన్నికలు ఉండగా ఇప్పుడు ఆమోదిస్తారా? అని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. రాజీనామా ఆమోదించే ముందు తన అభిప్రాయం తెలుసుకోవాలనే కనీ
AP News | వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ చేస్తున్న మార్పులు ఆ పార్టీ నేతల్లో అసమ్మతిని తీసుకొస్తోంది. అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో చేస్తున్న మార్పులు నచ్చాక పలువురు పార్టీ�
Janasena | వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రజలకు వీలైనంత దగ్గరయ్యేందుకు వచ్చే రెండు నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ బహిరంగ సభల
YS Sharmila | భూతద్దంలో చూసినా ఏపీ అభివృద్ధి కనిపించడం లేదని పీసీసీ బాధ్యతలు స్వీకరించిన సమయంలో వైఎస్ షర్మిల చేసిన ఆరోపణలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. కాంగ్రెస్లో చేరగానే షర్మ�
Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారితప్పింది. సాంకేతిక కారణాల కారణంగా రాంగ్రూట్లో వెళ్లిపోయింది. ఇది గమనించిన ఏటీసీ సిబ్బంది.. వెంటనే పైలట్ను అప్రమత్తం చేశారు. దీంతో
Kesineni Nani | రాజకీయాల్లో చంద్రబాబు స్థాయి.. తన స్థాయి ఒక్కటేనని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. తనతో పోల్చుకుంటే నారా లోకేశ్ స్థాయి చాలా తక్కువ అని విమర్శించారు. కంచికచర్ల మండలం పెండ్యాలలో పలు అభివృద్ధి కా�
గుడివాడలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ధీటుగా కౌంటర్ ఇచ్చారు. కొడాలి నానికి తానేంటో చూపిస్తానని చంద్రబాబు ఇచ్చిన వార్నింగ్పై గట్టి సెటైర్ ఇచ్చారు. చంద్రబాబు
AP News | ఏపీలో రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా.. వైసీపీ ముందుకు సాగుతోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు ఇన్చార్జిలను మార్చేసిన వైసీపీ.. తాజాగా 8 అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానానికి ఇన్ఛార్జిలను మార్చేసిం�
Chinta Mohan | ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని తెలిపారు. 130 అసెంబ్లీ, 25 ల�
Kesineni Nani | టీడీపీ నుంచి బయటకు వచ్చినప్పటికీ కేశినేని బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెడితే విజయవాడలో వైసీపీ పార్టీ ఖాళీ అవుతుందని.. 80 శాతం మంది వైసీపీ నాయకులు పార్టీని వీడే�
Sankranthi Holidays | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి సెలవులను మరో మూడు రోజుల పాటు పొడిగించింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఈ నెల 22వ తేదీన సోమవారం పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్య�