YS Jagan | వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి ఓదార్పు యాత్ర చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓటమితో చనిపోయిన వారి కుటుంబాలను, రాజకీయ దాడుల్లో గాయపడిన వారిని పరామర్శించాలని న�
Mudragada | రాజకీయాల్లో నేతలు ఎన్నో సవాళ్లు విసురుకుంటారు.. కానీ వాటిపై మాత్రం అసలు నిలబడరు. కానీ ముద్రగడ మాత్రం చేసిన శపథానికి కట్టుబడి తన పేరును మార్చుకున్నారు. ఎన్నికల ముందు చేసిన సవాలు ఓడిపోవడంతో ముద్రగడ పద�
YS Sharmila | ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాకపోవడంపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. ఫర్ జగన్.. అగెనెస్ట్ జగన్ పేరుతో ఈ ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు. ఈసారి ప్రజల
AP News | ఏపీలోని రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీలో దారుణం జరిగింది. అష్టా చమ్మా ఆటలో తలెత్తిన వివాదం కారణంగా ఓ యువకుడిని స్నేహితులే హత్య చేశారు. కత్తితో విచక్షణరహితంగా పొడిచి చంపేశారు.
Naga babu | ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు కొణిదెల అన్నారు. విజయవాడలో నాగబాబు బుధవారం మీడియాతో మాట్లాడారు. పవన్ కల్యాణ్కు తగిన పద�
AP News | ఈవీఎంలపై వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలు హాస్యాస్పదమని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి అన్నారు. జగన్ తన ఓటమిని ఇప్పటికైనా అంగీకరించాలని హితవు పలికారు. ఐదేళ్లలో ఒక్కరోజైనా ప్రజల కష్ట�
AP News | వైసీపీ ప్రభుత్వం తమకు తీవ్ర అన్యాయం చేసిందని జేసీ ప్రభాకర్రెడ్డి ఆరోపించారు. తమ కుటుంబంపై దొంగలనే ముద్ర వేసి జైలుకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. జేసీ ట్రావెల్స్పై తప్పుడు కేసులు పెట్టారని అన్�
Rushikonda | రుషికొండ భవనాలపై వైసీపీ నేతలు రోజుకో మాట మాట్లాడుతున్నారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు. పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్పా అని ప్రశ్నిస్తూ మాజీ మంత్రి రోజా సెల్వమణి
AP News | ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎంపికయ్యారు. ఈ మేరకు బుచ్చయ్య చౌదరికి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్ చేసి కోరారు. దీని�
Roja Selvamani | రుషికొండలో నిర్మించిన భవనాలపై టీడీపీ కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా సెల్వమణి స్పందించారు. పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్పా అని ప్రశ్నించారు. వి�
Vangalapudi Anitha | రాష్ట్రంలోని దిశ పోలీస్ స్టేషన్ల(Disha police stations) పేర్లు మారుస్తామని హోమంత్రి వంగ లపూడి అనిత (Vangalapudi Anitha) స్పష్టం చేశారు. బుధవారం ఆమె మంత్రిగా బాధ్యతలు స్వీకరిం చిన అనంతరం మాట్లాడారు.
యాక్సిడెంట్ కేసులో వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు కూతురు మాధురి అరెస్ట్ అయ్యారు. చెన్నైలోని బిసెంట్నగర్లోని కళాక్షేత్ర కాలనీ సమీపంలో ఎంపీ కూతురు మాధురి నడుపుతున్న కారు ఫుట్పాత్పై దూసు�
Srikakulam | శ్రీకాకుళం జిల్లాలో సిరిమాను ఉత్సవంలో విషాదం నెలకొంది. ఎచ్చర్ల మండలం కుప్పిలిలో సిరిమాను విరిగిపడి ఇద్దరు మరణించారు. సిరిమానుపై కూర్చొన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను బుడగట్లపాలేనికి చెం�
YS Jagan | వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల పర్యటన రద్దయ్యింది. ఈ నెల 21, 22వ తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో రేపటి పులివెందుల పర్యటనను జగన్ వాయిదా వేసుకున్నారు.
AP News | ఏపీకి దీపావళి ముందే వచ్చిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. ఐదేళ్ల రాక్షస పాలనకు జనం స్వస్తి పలికారని అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సత్యకుమార్ అనంతపురం జి