AP News | వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జగన్ అభ్యర్థులను మారుస్తుండటం వైసీపీలో కలవరం సృష్టిస్తోంది. సీటు రాని అభ్యర్థులు పక్క పార్టీలోకి వెళ్లేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అదనుగా పలువురు నేతలు
AP News | వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా సీట్ల కేటాయింపులో వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ చేస్తున్న మార్పులు చాలామందికి మింగుడుపడటం లేదు. చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించగా.. మరికొంతమంద�
Chandrababu | ఏపీ సీఎం జగన్ కేసుల విచారణకు సహకరించి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని టీడీపీ నేత ఆలపాటి రాజా సవాలు విసిరారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారని ఆయన విమర్శించారు. జగన్మోహన్ ర
సంక్రాంతికి ఊరెళ్తున్నానని.. తనకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టులో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే తనపై 11 పెట్టారని, మరో కేసు కూడా పెట్టే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొన్నా�
Adala Prabhakar Reddy |నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా పార్టీ మారబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్త వైరల్ కావడంతో ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పందించారు. తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని.. తాను పార్టీ మ�
Kesineni Chinni | టీడీపీ నుంచి బయటకొచ్చే సమయంలో కేశినేని నాని చేసిన విమర్శలపై టీడీపీ సీనియర్ నేత కేశినేని చిన్న స్పందించారు. చంద్రబాబు, లోకేశ్ తన కుటుంబంలో చిచ్చు పెట్టారన్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. కుటు�
Srisailam | శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్పర్సన్, పాలకొండ ఎమ్మెల్యే కళావతి సూచించారు.
Srisailam | శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్లకు భక్తుల మొక్కులు, కానుకల రూపంలో రూ.4,38 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది డిసెంబర్ 13వ తేదీ నుంచి జనవరి 9వ తేదీ వరకు భక్తులు హుండీలో వేసిన నగదును బుధవారం �
Kesineni Nani | టీడీపీ అధినేత చంద్రబాబుపై కేశినేని నాని విరుచుకుపడ్డారు. చంద్రబాబు పచ్చి మోసగాడు అని విమర్శించారు. ఏపీకి ఉపయోగం లేని వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 60 శాతం టీడీపీ ఖాళీ అవుత
Kesineni Nani | ఏపీలో కేశినేని నాని, బుద్ధా వెంకన్న మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రెస్మీట్ పెట్టి మరీ చంద్రబాబు తనను తిట్టించాడని కేశినేని నాని చేసిన వ్యాఖ్యలపై బుద్ధావెంకన్న మండిపడ్డారు. చంద్రబాబు తనతో తిట�
KA Paul | అపాయింట్మెంట్ ఇస్తే దీవిస్తా.. లేదంటే శపిస్తానని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. జగన్ను కలిసేందుకు మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు క�
AP News | అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రతి విషయంలోనూ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు పోటాపోటీగా ముందుకెళ్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీలో చ�
Nandigama Suresh | ప్రజల్లో ఉండే నాయకులకే టికెట్లు ఇస్తారని ఎంపీ నందిగం సురేశ్ తెలిపారు. ప్రజల్లో లేకపోతే తనకు కూడా టికెట్ ఉండదని స్పష్టం చేశారు. అనంతపురంలో కొనసాగుతున్న సామాజిక సాధికార బస్సు యాత్రలో ఎమ్మెల్యే శ�