Chandrababu |కుప్పంలో చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అందుకే మరోచోట పోటీ యోచనలో ఉన్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకే గ్యారంటీ లేదు.. ఇంకా ఎవరికి గ్యారెంటీ �
AP News |టీడీపీ రెండు సీట్లు ప్రకటిస్తే.. జనసేన కూడా రెండు సీట్లు ప్రకటించడం విడ్డూరంగా ఉందని అన్నారు. టీడీపీ 150 సీట్లు ప్రకటిస్తే జనసేన 150 ప్రకటిస్తుందా?.. అంత ధైర్యం ఉందా ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ అని ప�
YS Jagan | టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ఉంటే ఏ పల్లె బాగుపడదని ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ అన్నారు. 14 ఏండ్లుగా సీఎంగా చేసిన చంద్రబాబు మార్క్ ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. ఎక్కడ చూసినా వైసీపీ మార్క్ మాత్రమే �
Pawan Kalyan | ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణనపై జనసేన అధినేత పవన్కళ్యాణ్ పలు ప్రశ్నలు సంధించారు. అసలు ఎన్నికల ముందు కులగణన చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందని ఏపీ సీఎం జగన్ను ఆయన ప్రశ్నించారు. కుల గణన చేప�
AP News | చంద్రబాబు, పవన్కళ్యాణ్ డ్రామాలు చూసి ప్రజలు విసిగిపోయారని వైసీపీ నేత పేర్ని నాని అన్నారు. రాజానగరం, రాజోలు నియోజకవర్గాలను చంద్రబాబు జనసేనకే వదిలేశారని తెలిపారు. తనకు కేటాయించిన సీట్లనే పవన్ కళ్య�
AP News | పవన్ కళ్యాణ్ ముందుగా అధర్మాన్ని ఆశ్రయించారని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. టీడీపీ, జనసేన చివరిదాకా పొత్తులో ఉంటాయో లేదోనని అనుమానం వ్యక్తం చేశారు. బాబు రెండు సీట్లు ప్రకటించారు కాబట్టి.. తాను క�
Ambati Rambabu | ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే టీడీపీ-జనసేన మధ్య మనస్పర్థలు బయటపడ్డాయి. ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని చేసుకున్న ఒప్పందాన్ని పట్టించుకోకుండా టీడీపీ అధినేత చంద్రబాబు.. సొంతంగా అభ్యర్థులను ప్రకటించడ�
Perni Nani | వైఎస్సార్ కుటుంబం చీలడానికి జగనన్నే కారణమని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత పేర్ని నాని మండిపడ్డారు. వైఎస్ కుటుంబంలో చీలికలకు ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఎలా కారణమో చ�
YS Sharmila | ఏపీ సీఎం, వైసీసీ అధినేత వైఎస్ జగన్పై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేసిన కామెంట్లపై వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి పట్టిందని ఏపీ మంత్రి చెల్ల�
AP News | ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్పై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల చేసిన ఆరోపణలను ప్రజలు నమ్మరని మంత్రి మేరుగు నాగార్జున స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రోద్బలంతోనే ఆమె ఆరోపణలు చేస్తున్నారని వ�
Janasena | జనసేన పార్టీకి ఎన్నికల గుర్తు ఖరారైంది. గాజు గ్లాస్ గుర్తును మరోసారి జనసేన పార్టీకే కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ మేరకు ఆ పార్టీకి మెయిల్ ద్వారా సీఈసీ సమాచారం అందించింది. గుర్తు కేటాయిస్తూ ఇచ
AP News | వైసీపీ నుంచి అంతా బయటకు రావాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కొణతాల సమావేశమయ్యారు.