AP News | ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ-జనసేన మధ్య పొత్తులపై చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తొలి విడత అసెంబ్లీ అభ్యర్థుల ఉమ్మడి జాబితాను విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స�
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి (MLA Ramakrishna Reddy) షాకిచ్చారు. ముఖ్యమంత్రి జగన్తో విభేదించి వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన.. తిరిగి సొంతగూటికి చేరుకోనున్నార
Addanki MLA | అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు సూర్యాపేట వద్ద బోల్తా పడింది. అయితే సమయానికి కారులోని సేఫ్టీ బెలూన్స్ ఓపెన్ కావడంతో ముప్పు తప్పింది.
Jagan | చంద్రబాబు మోసాలు భరించలేక.. ప్రజలు ఐదేండ్ల క్రితమే చొక్కా మడతేశారని ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ అన్నారు. రాప్తాడులో నిర్వహించిన వైసీపీ సిద్ధం సభలో పాల్గొన్న ఆయన.. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబా�
Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబుపై చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం విరుచుకుపడ్డారు. బాపట్ల జిల్లా ఇంకొల్లులో జరిగిన రా.. కదిలిరా.. బహిరంగ సభలో తనపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. చీరాలలో కరణం బలరా�
Srisailam | శ్రీశైల దేవస్ధానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి హైదరాబాద్కు చెందిన ఎం. మనోహర్ రెడ్డి రూ.5 లక్షల విరాళాన్ని ఇచ్చారు. శనివారం ఆలయ ఏఈవో ఫణిధర్ ప్రసాద్, పర్యావేక్షకురాలు హ�
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో మహా కుంభాభిషేక మహోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఈ వేడుకల సందర్భంగా శ్రీభ్రమరాంబిక మల్లిఖార్జున స్వామి అమ్మవార్లను ఏపీ డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనా�
Tirupati Zoo Park | తిరుపతి జూ పార్క్ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఎన్క్లోజర్లోకి వెళ్లిన సందర్శకుడిని సింహం దాడి చేసి చంపడంతో జూ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎన్క్లోజర్ దగ్గరకు విజిటర్స్ వెళ్లకుండా పకడ్బందీ
AP News | టీడీపీ నేతల తీరుపై ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్రెడ్డి మండిపడ్డారు. ఒక్కో రైతు నుంచి రూ.8 లక్షలు తీసుకున్నట్లు టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులోని అర్బన�
Bird Flu | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో బర్డ్ఫ్లూ కలకలం రేగింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూతో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడ్డాయి. దాంతో పశుసంవర్ధక శాఖ అధికారులు కోళ్లకు సంబంధిం
Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నాయకులు మండిపడ్డారు. చంద్రబాబు పచ్చి మోసగాడు అని.. ఆయన మాటలను ప్రజలు నమ్మరని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు వైసీపీదే అని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని ఓ ప్రభుత్వ దవాఖానలో ఇంజెక్షన్ వికటించి ఏడుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. మచిలీపట్నంలోని (Machilipatnam) సర్వజన ప్రభుత్వ హాస్పిటల్లో పిల్లల విభాగంలో 15 మంది చికిత్స ప