Vizag Drug Case | సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ వ్యవహారంతో మత్స్య ఎగుమతులకు తీవ్ర విఘాతం కలుగుతోందని విశాఖ మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. డ్రగ్డీల్ తర్వాత ఆక్వా పరిశ్రమకు నష్టం జ�
Soumya Shetty | స్నేహితురాలి ఇంట్లో కిలో బంగారం కొట్టేసి దొరికిపోయిన సినీ నటి సౌమ్యశెట్టిపై తాజాగా మరో కేసు నమోదైంది. చోరీ కేసులో బెయిల్పై బయటకు వచ్చిన సౌమ్య శెట్టి తమను వేధిస్తున్నదని రిటైర్డ్ పోస్టల్ శాఖ మా�
Vijayasai Reddy | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఇవే చివరి ఎన్నికలు అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబు రాజకీయ జీవితం ముగుస్తుందని విమర్శించారు. నారా లోకేశ్ రాజకీయాలకు పనికిరాడన�
Alla Ramakrishna Reddy | ఎవరెన్ని కుట్రలు చేసినా ఏపీలో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
Vizag Drugs Case | విశాఖ సీపోర్టులో భారీగా డ్రగ్స్ బయటపడటం రాజకీయంగా పెను దుమారం లేపింది. వైసీపీ ప్రభుత్వం ఏపీని డ్రగ్స్ రాజధానిగా చేసిందని.. విశాఖలో పట్టుబడ్డ డ్రగ్స్ వ్యవహారంతో వైసీపీకి సంబంధం ఉందని టీడీపీ అధి�
Vizag Drugs Case | వైజాగ్ డ్రగ్స్ కంటైనర్ కేసు కీలక మలుపు తిరిగింది. కంటైనర్లో ఉన్న స్టాక్ డ్రగ్స్ కాదని సంధ్యా ఆక్వా ఎక్స్పోర్టు యాజమాన్యం తెలుపుతోంది. రొయ్యల మేత కోసం బ్రెజిల్లో ఈస్ట్ కొనుగోలు చేశామని.. �
Vizag | వైజాగ్ తీరంలో డ్రగ్స్ కలకలం రేపాయి. బ్రెజిల్ నుంచి వైజాగ్ సీపోర్టుకు వచ్చిన ఓ కంటైనర్లో 25 వేల కిలోల డ్రగ్స్ దొరికాయి. ఇంటర్పోల్ సమాచారంతో సీబీఐ ఆపరేషన్ గరుడ చేపట్టింది. ఇందులో భాగంగానే వైజాగ్�
Vijayawada West | విజయవాడ వెస్ట్ సీటు పంచాయతీ రోజురోజుకీ రసవత్తరంగా మారుతోంది. పొత్తులో భాగంగా ఈ సీటును ముందుగా జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. దీంతో పోతిన మహేశ్ పోటీ కోసం అంతా సిద్ధం చేసుకున్నారు. కానీ ఇ
Pawan Kalyan | జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ మీటింగ్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్.. పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత, కాకినాడ ఎంపీ అభ్యర్థి సునీల్ను జ�
Bode Prasad | పెనమలూరు టికెట్ తనకు కేటాయించకపోవడంపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనపై కొందరు కావాలనే అధిష్ఠానానికి అవాస్తవాలు చెబుతున్నారని బాధపడ్డారు. ప్రజల్లో ఉ�
AP EAPCET | ఏపీ ఎంట్రన్స్ టెస్టుల షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. వచ్చే ఎన్నికల దృష్ట్యా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీఈఏపీసెట్-2024 �
AP News | ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ టీడీపీ, జనసేన పార్టీలకు ఎన్నికల కమిషన్ షాకిచ్చింది. ప్రధాని సభ ఫెయిల్యూర్పై టీడీపీ, జనసేన చేసిన ఫిర్యాదును ఏపీ సీఈవో ముఖేశ్కుమార్ మీనా తోసిపుచ్చారు.