AP News | ఆంధ్రప్రదేశ్లో కామాంధులు రెచ్చిపోతున్నారు. ముచ్చుమర్రి, విజయనగరం ఘటనలను మరువకముందే మరో దారుణం వెలుగులోకి వచ్చింది. జిరాక్స్ సెంటర్కు వెళ్లిన ఎనిమిదో తరగతి బాలికపై నిర్వాహకుడు అత్యాచారానికి యత�
Chandrababu | గత ప్రభుత్వం ఐదేళ్లలో సహజ వనరులను దోపిడీ చేశారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. భూములు, ఖనిజాలు, అటవీ సంపదను దోచేశారని చెప్పారు. గత ప్రభుత్వ భూదందాలు, సహజవనరుల దోపిడీపై చంద్రబాబు సోమవారం శ్వేతప�
నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలిక మృతదేహం విషయంలో ఇంకా మిస్టరీ వీడటం లేదు. వారం రోజులైనా ఇంకా బాలిక మృతదేహం ఆచూకీ లభించలేదు. నిందితులు రోజుకోరకంగా సమాధానాలు చెబుతుండటంతో ఈ కేసు పోలీసులకు సవాలుగా మారిం�
Balineni Srinivas Reddy | వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడిని మారుస్తారనే కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. ప్రకాశం జిల్లా బాధ్యతలను చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి అప్ప�
Pawan Kalyan | వైసీపీతో పాటు ఇతర పార్టీ నేతలు మన శత్రువులు కాదు.. ప్రత్యర్థులు మాత్రమే అని పవన్ కల్యాణ్ అన్నారు. చేతగాక కాదు.. కక్ష సాధింపు చర్యలు ఎవరికీ మంచివి కాదని తెలిపారు. ఎవరూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్ద�
Pawan Kalyan | దేశంలో మన గెలుపు ఓ కేస్ స్టడీగా మారిందని జనసేన కార్యకర్తలతో ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. పోటీ చేసిన ప్రతి స్థానంలో గెలిచామని అన్నారు. మనం సాధించిన గెలుపు ఎంతో గొప్పది �
మృత్యువులా దూసుకొచ్చిన లారీ ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. తన భర్త కోసం ఇద్దరు పిల్లలతో ఎదురుచూస్తున్న ఓ మహిళపై వేగంగా వెళ్లింది. ఈ ప్రమాదంలో లారీ చక్రాల కింద నలిగి తల్లీకూతుళ్లు మరణించగా.. నాలుగేళ�
Vijaya sai Reddy | ఏపీలోని కొత్త ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడుతోందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. వైసీపీ నేతలపై దాడులకు దిగుతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నార�
భర్త విదేశాల్లో ఉండగానే దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శాంతి గర్భం దాల్చిందనే వార్త రెండు రోజులుగా ఏపీలో రెండు రోజుల క్రితం సంచలనం సృష్టించింది. తన భార్య ప్రెగ్నెన్సీకి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి,
Vijayawada | విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. భారీ వర్షాల కారణంగా ఘాట్ రోడ్డులోని కొండచరియలు విరిగిపడుతుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. శనివారం రాత్రి నుంచే ఘాట్ రోడ్డు మార్గా
AP News | నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలిక హత్యాచార ఘటనపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. వారం రోజులు గడుస్తున్నా బాలిక ఆచూకీ ఇంకా తెలియడం లేదు. బాలికను చంపిన తర్వాత కాల్వలో పడేశామని మైనర్ బాలురు చెప్పడంతో స
గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఇసుక, మద్యం అమ్మకాల్లో భారీ స్కామ్ జరిగిందని ఆరోపించారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండ�
Yanamala Rama Krishnudu | ఈ నెలాఖరులో ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న వేళ సభా నిర్వహణపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు కీలక అంశాలను ప్రస్తావించారు. పూర్తిస్థాయి బడ్జెట్, ఓటాన్ అకౌంట్, ఆర్డిన