CPI Ramakrishna | ఏపీలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు లాంటి వ్యక్తి సీఎంగా ఉన్న రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆంద�
YS Jagan | ఏపీలో హింసాత్మక ఘటనలపై పార్లమెంటులో గళమెత్తాలని వైసీపీ ఎంపీలకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సూచించారు. రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయాలన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో శనివార�
Pemmasani Chandrasekhar | వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఢిల్లీలో ధర్నా చేస్తామని వైఎస్ జగన్ చేసిన ప్రకటనపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ రోడ్లపైకి వస్తే రాష
Nagababu | వైఎస్ జగన్ శవరాజకీయాలు చేస్తున్నారని జనసేన నేత నాగబాబు విమర్శించారు. వినుకొండలో వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పులిమి పబ్బం గడుపుకోవాలని కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ఇప్పటిక
Anagani Satya Prasad | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏమీ బాగోలేవని.. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని వైఎస్ జగన్ చేసిన డిమాండ్పై ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. ఏమయ్యా జగన్ రెడ్డి.. టీడీపీ అధి�
Kethireddy Peddareddy | అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బెయిల్ షూరిటీలు సమర్పించేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి శనివారం ఉదయం తాడిపత్రిలో అడుగుపెట్టారు. కేతిరెడ్డిని �
AP Rains | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కొనసాగుతోంది. తీరానికి వాయవ్యంగా 40కి.మీ దూరంలో ఇది కేంద్రీకృతమైంది. గంటకు మూడు కి.మీ.వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. ఒడిశా-ఛత్తీస్గఢ్ మధ్య పూరీకి సమీపంలో ఈ వాయ�
Muchumarri | నంద్యాల జిల్లా ముచ్చుమర్రి బాలిక హత్యాచారం కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బాలిక మృతదేహాన్ని మాయం చేయడంలో కీలక పాత్ర పోషించారని భావిస్తున్న ఓ వ్యక్తి మిడుతూరు పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద�
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వల్లే తన భార్య శాంతికి బిడ్డ పుట్టాడని ఆమె భర్త మదన్ మోహన్ పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని తన భార్య శాంతియే తనకు చెప్పిందని కూడా తెలిపారు. కాకపోతే లీగల్గా ఆ బిడ్డకు తండ్రిగా త�
Tirumala | తిరుమలకు వచ్చే భక్తులకు ఆత్మరక్షణ పేరిట కర్రలు ఇవ్వడం హాస్యాస్పదమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. మెట్ల దారిలో భక్తులు సురక్షితంగా తిరుమలకు వెళ్లేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
AP News | పిల్లలను బెదిరించడానికి ఓ తండ్రి చేసిన ప్రయత్నం అతని ప్రాణాలను బలితీసుకుంది. వాళ్ల అల్లరిని మాన్పించేందుకు ఆ తండ్రి చనిపోతానని హెచ్చరించాడు. కానీ వాళ్లు వినిపించుకోకపోవడంతో ఉరేసుకుంటున్నట్లు డ్ర�
JC Prabhakar Reddy | మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి నుంచి తమకు ప్రాణహాని ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కేతిరెడ్డిని తాడిపత్రి, అనంతపురం నుంచి కాదు.. మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచే బహిష్కరించాలని కోరారు. కేతిరెడ్డి పె�
AP News | నరసాపురం ఎంపీడీవో వెంకటరమణారావు మిస్సింగ్ మిస్టరీ ఇంకా వీడలేదు. సూసైడ్ చేసుకుంటున్నానని మెసేజ్ చేసి కనిపించకుండాపోయి ఇన్ని రోజులు అవుతున్నా ఆయన ఆచూకీని కనిపెట్టలేకపోయారు. దీంతో గాలింపు చర్యలన�