Tirupati | టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మిని పోలీసులు అరెస్టు చేశారు. వెంకటశివారెడ్డిపై హత్యాయత్నం కేసులో శ్రీలక్ష్మితో పాటు ఆమె భర్త చంద్రారెడ్డి, మరో ఇద్దరిని అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Chintha Mohan | ఏపీకి తిరుపతిని రాజధాని చేయాలని కాంగ్రెస్ నాయకుడు చింతా మోహన్ డిమాండ్ చేశారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు సహా అవసరమైన భూములు, మౌలిక వసతులు ఉన్నాయని ఆయన తెలిపారు. తిరుపతిని రాజధానిగా చేస్తే సీమకు
Perni Nani | పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో నిబంధనలను సడలిస్తూ సీఈవో ప్రత్యేక గైడ్లైన్స్ ఇవ్వడం పట్ల వైసీపీ నేత పేర్ని నాని అభ్యంతరం వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ కవర్లు, 13ఏ, 13బీ ని�
Perni Nani | అధికారులు బరించి తెగించి ప్రవర్తిస్తున్నారని పేర్ని నాని అన్నారు. కూటమి నేతలు ఎవరిని నియమించాలని కోరితే.. ఆ అధికారులను నియమించారని ఆరోపించారు. హింస జరిగిన తర్వాత కూడా పోలీసులు స్పందించలేదని అన్నార�
Weather Update | తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయు గుండం గంటలకు 17 కి.మీ. వేగంతో ఉత్తర దిశగా కదులుతున్నట్లు అమరావతిలోని వాతావరణ విభాగం తెలిపింది. ప్రస్తుతం ఇది పశ్చిమ బెంగాల్కు ఆగ్నేయంగా 480 కిలోమీటర్ల దూర�
Chevireddy Bhaskar Reddy | తిరుపతి జిల్లా చంద్రగిరిలో పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లపై, చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని చేసిన ఆరోపణలపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. పులివర్తి డ్రామాల వల్ల�
పోలీసు బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు ఏజెన్సీ ప్రాంతంలో దాచిన భారీ డంపును ఏపీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా శనివారం విలేకరు�
YS Sharmila | ఉపాధ్యాయులు లేకపోవడంతో ఇంటికి తిరిగి వెళ్తుండగా.. అప్పటికే అక్కడ వెయిట్ చేస్తున్న సహ విద్యార్థిని సదరు బాలికను తరగతి గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు. నలుగురు యువకులు దాన్ని వీడ�
AP News | ఏపీలో ఇటీవల జరిగిన పోలింగ్లో ప్రజలు కూటమికే పట్టం కట్టారని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న అన్నారు. ఏపీలో 130 స్థానాల్లో కూటమి విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కూటమి గెలుపు కోసం చంద్రబాబు�
AP CEO | మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టిన వీడియో బయటకు రావడం పట్ల ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా సంచలన ప్రకటన చేశారు. ఆ వీడియోను తాము విడుదల చేయలేదని ఏపీ సీఈవో ఎంకే మీనా వెల్లడించా
MLA Pinnelli | వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ చేయడాన్ని ఎమ్మెల్యే శ్రీనివాసులు తీవ్రంగా ఖండించారు. లుకౌట్ నోటీసులు జారీ చేయడానికి పిన్నెల్లి ఏమీ బందిపోటు కాదని స్పష్టం చే
AP News | ఏపీ రాజకీయాల్లో ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. ఈ ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి పరాజయం తప్పదంటూ ఆయన పదే పదే చెప్పడంపై ఆ పార్టీ సీరియస్గా స్పందించింది. ప్రశాంత్ కిశోర్.. చంద్రబాబుకు మర�
Prashant Kishor | రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్పై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం తప్పదని పీకే చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఎన్ని సీట్లు వస్తాయో చెప్ప
AP News | పెళ్లిచూపుల కోసం ఇంటికి వెళ్తూ ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. బెంగళూరు నుంచి ఇంటికి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ విషాద ఘటన ఏపీలోని తిరుపతి జిల్లాలో చోటుచేసుకుం�