Srikakulam | శ్రీకాకుళం జిల్లాలో సిరిమాను ఉత్సవంలో విషాదం నెలకొంది. ఎచ్చర్ల మండలం కుప్పిలిలో సిరిమాను విరిగిపడి ఇద్దరు మరణించారు. సిరిమానుపై కూర్చొన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను బుడగట్లపాలేనికి చెం�
YS Jagan | వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల పర్యటన రద్దయ్యింది. ఈ నెల 21, 22వ తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో రేపటి పులివెందుల పర్యటనను జగన్ వాయిదా వేసుకున్నారు.
AP News | ఏపీకి దీపావళి ముందే వచ్చిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. ఐదేళ్ల రాక్షస పాలనకు జనం స్వస్తి పలికారని అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సత్యకుమార్ అనంతపురం జి
Kesineni Chinni | ప్రజలను అర్థం చేసుకోకపోతే వైసీపీ మిగలదని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ది చెప్పినప్పటికీ జగన్ ఇంకా మారలేదని విమర్శించారు. ఇప్పుడు ఈవీఎంల పేరు చెప్ప
Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోబోతున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్కు భద్రత పెంచారు. వై ప్లస్ సెక్యూరిటీతో పాటుగా బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించారు. ఇటీవల మంత్రిగా ప్రమాణస్వీకార�
EVM | ఈవీఎంలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు వీటిపై సందేహాలు వెలిబుచ్చుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత వైఎస�
YSRCP | తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదివారం రుషికొండలో గత ప్రభుత్వం నిర్మించిన భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం నిర్వహిస్తూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అ�
AP News | ఏపీ ఆర్థికంగా చితికిపోయిందని సూక్ష్మ, మధ్య, చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారంతా కూడా రాష్ట్రాన్ని ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపు
AP News | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది బంగారు సమయం అని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. విభజన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఆ
AP News | ఫాదర్స్ డే నాడే దారుణమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు ప్రియులతో రొమాన్స్కు అలవాటు పడిన ఓ యువతి.. తనకు అడ్డుగా ఉన్నాడని కన్నతండ్రినే హత్య చేసింది. చివరకి దొరికిపోవడంతో కన్నతండ్రే తనపై లైంగికవే�
Pinnelli Ramakrishna Reddy | పల్నాడు జిల్లాలో ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్ల నేపథ్యంలో వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిపై రౌడీషీట్ తెరిచినట్లు తెల�
YS Jagan | వైఎస్ జగన్ ఇంకా భ్రమల్లోనే బతుకుతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న విమర్శించారు. ఐదేళ్లు కళ్లు మూసుకుంటే అధికారం దక్కుతుందని జగన్ కలలు కంటున్నారని పేర్కొన్నారు. కానీ అధి�
Free Bus | ఎన్నికల హామీ మేరకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని త్వరలోనే అమలు చేస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కడప జిల్లాకు వ
AP News | ఏపీలోని అనంతపురం జిల్లాలో వాటర్ ట్యాంక్లో పురుగుల మందు కలపడం కలకలం రేపింది. కనేకల్ మండలం తుంబిగనూరులో వాటర్ ట్యాంక్లో కొంతమంది దుండుగులు పురుగుల మందు కలిపారు. అయితే శనివారం ఉదయం నీటిని సరఫరా చే
YS Jagan | గత ఎన్నికలతో పోలిస్తే కేవలం 10 శాతం ఓట్లు మాత్రమే తగ్గాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. రానున్న రోజుల్లో ఈ పది శాతం మంది కూడా వైసీపీ పాలనకు, చంద్రబాబు పాలనకు తేడాను గమనిస్తారని పేర్కొన్నారు. అప�