పండుగవేళ సామాన్యులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కూరగాయలు, నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరిగిన ఈ తరుణంలో తక్కువ ధరకే వంటనూనెలను అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Divvela Madhuri | దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తిరుమలలో దివ్వెల మాధురిపై కేసు నమోదైంది. టీటీడీ అధికారుల ఫిర్యాదు మేరకు తిరుమల వన్ టౌన్ పోలీసులు మాధురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చే�
Tirumala | శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ విద్యుత్ శాఖ తిరుమలలో ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలతో తిరుమల కొండ వైకుంఠాన్ని తలపిస్తోంది. వైకుంఠం భువికి దిగివచ్చిందా అన్న చందంగా విద్యుత
AP News | అత్తతో జరిగిన వాగ్వాదం ఎక్కువ కావడంతో కోపం పెరిగిపోయిన ఓ కోడలు తీవ్రంగా స్పందించింది. అత్త చెవి తెగిపడి, రక్తం కారే దాకా కొరికింది. ఏపీలోని గుంటూరు జిల్లా తుళ్లూరులో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోక�
Roja | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై మాజీ మంత్రి ఆర్కే రోజా విరుచుకుపడ్డారు. పవన్ స్వామి.. మీరు పంచె ఎగ్గట్టాల్సింది గుడిమెట్లపై కాదు.. విజయవాడ వరద బాధితుల కోసం అని తెలిపారు. ధర్మం ధర్మం అని అరవాల్సింది న
Pawan Kalyan | ఏపీ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో దానిపై పోరాటానికి దిగారు. సనాతన పరిరక్షణ కోసం నడుం బిగించారు. దీంతో బీజేప�
Margani Bharat | ప్రభుత్వ ఖజానాకు టీడీపీ ఎమ్మెల్యేలు, వాళ్ల బినామీలు గండి కొడుతున్నారని వైసీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్ విమర్శించారు. తెలంగాణలో ఒక్కో మద్యం షాపునకు 48 టెండర్లు వస్తే.. ఏపీలో మాత్రం ఒక్క షాపున�
AP News | చంద్రబాబు కుతంత్రాలు అలాగే ఉంటాయని విజయసాయి రెడ్డి విమర్శించారు. సమగ్ర శిక్షలో 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు రెండు నెలలుగా జీతాలు లేవని అన్నారు. ప్రాణాలు రక్షించే 108, 104 సిబ్బంది 6500 మందికి జూలై నుంచి
AP News | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మాటిమాటికి బెంగళూరు వెళ్తున్నాడని టీడీపీ నాయకులు చేస్తున్న విమర్శలపై టీడీపీ ఘాటుగా స్పందించింది. గురివింద తన కింద ఉన్న నలుపెరుగుదు అన్నట్లుగా ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీ నా
TDP | బుడమేరు వరదలు రావడం ఏమో గానీ.. చంద్రబాబు బ్యాచ్ వందల కోట్లు వెనకేసుకుందని వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలపై టీడీపీ ఘాటుగా స్పందించింది. కొవ్వొత్తులకే రూ.23 కోట్లు ఖర్చు పెట్టారని వైసీపీ నాయకులు చెప్ప�
AP News | ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు బుడమేరు వరదలు అలజడి సృష్టిస్తున్నాయి. వరద సాయంలో చంద్రబాబు సర్కార్ భారీ కుంభకోణానికి తెరలేపిందని వైసీపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత�
AP News | ఏపీలోని ధర్మవరం వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ తల్లి స్వర్ణ కుమారి (62) కిడ్నాప్ కథ విషాదాంతమైంది. గత నెల 29వ తేదీన కిడ్నాప్నకు గురైన ఆమె మృతదేహం తాజాగా బయటపడింది. ఎదురింట్లో ఉండే వెంకటేశ్ అనే వ్యక్త
Tirumala | శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ నాడు స్వామివారికి అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుంచి తొమ్మిది గొడుగులు, రెండు పెరుమాళ్ నామాలను ఊరేగింపుగా సోమవారం తిరుమలకు తీసుక�