Srisailam | శ్రీశైలం దేవస్థానం ఈవో పెద్దిరాజును ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన్ను సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ)లో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.
Nandigam Suresh | బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్కు పోలీస్ కస్టడీ విధిస్తూ మంగళగిరి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామానికి చెందిన మరియమ్మ అనే మహిళ హత్య కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న నందిగం స
KA Paul | ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేస్తామని ఫోన్ చేసి మరీ బెదిరిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేలపై తాను కేసులు వేశానని పేర్కొన్నారు. తాను వేసిన క
Tirumala | రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. రెండో ఘాట్ రోడ్డులోని వినాయకుడి గుడి తర్వాత రెండో మలుపు దగ్గర బండరాళ్లు రహదారిపై పడ్డాయి.
Rains | నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. వాయవ్యవ దిశగా గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లుగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ప్రస్తుతం ఈ వాయుగుండం చెన్నైకి 440 కిలోమీ
Tirumala | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య వైఎస్ఆర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకట�
AP News | ఏపీలో కొత్తగా వైన్ షాపు టెండర్ దక్కించుకున్న వారికి కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. నిన్న నిర్వహించిన లాటరీలో వైన్ షాపు లైసెన్స్లు దక్కించుకున్న వారికి మద్యం సిండికేట్తో పాటు పలువురు రాజకీయ నా
AP Elections | జమిలి ఎన్నికలపై మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికల్లో భాగంగా ఆంధ్ర ప్రదేశ్లో 2027లోనే ఎన్నికలు వస్తాయని తెలిపారు. అంటే కూటమి ప్రభుత్వం మరో మూడేళ్లే అధికారంలో ఉం
EVM | ఈవీఎంల ట్యాంపరింగ్ అనుమానాల నేపథ్యంలో వాటిపై నమ్మకం సన్నగిల్లుతోంది. ముఖ్యంగా ఏపీలో కూటమి ప్రభుత్వం గెలవడానికి ఈవీఎంల ట్యాంపరింగ్నే కారణమని మాజీ సీఎం జగన్ సహా వైసీపీ నాయకులు ఇప్పటికే పలు ఆరోపణలు చే
Nara Lokesh | లిక్కర్ మాఫియాకు ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారిపోయిందని మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. మద్య నిషేధం చేస్తానని చెప్పి.. మద్యం తయారు చేసి.. మద్యం అమ్మి, దాని మీద వచ్చే
Vangalapudi Anitha | మహిళల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై అత్యాచార ఘటన బాధాకరమని అన్నారు. ఈ కేసులో 48 గంటల్లోనే నిందితులను పట్టుక�
AP News | ఏపీలోని జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా ఇన్చార్జి మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం జిల్లా జిల�
Free Bus | ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కీలక ప్రకటన చేశారు. దీపావళి పండుగకు ఉచిత సిలిండర్ పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. ఆ తర్వాత రోజే మహిళలకు ఉచిత బస్సు పథకాన్న