YS Sharmila | ఏపీ మాజీ సీఎం, తన సోదరుడు వైఎస్ జగన్పై మరోసారి కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెచ్చిపోయారు. వైఎస్ఆర్ తన జీవితం మొత్తం మత పిచ్చి బీజేపీని వ్యతిరేకిస్తే.. అదే బీజేపీకి జగన్ దత్తపుత్రుడ
Nandigam Suresh | బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్కు మరోసారి షాక్ తగిలింది. ఆయనకు మంగళగిరి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. మరియమ్మ హత్య కేసులో రెండు రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో సోమవారం నాడు నందిగం సురేశ్ను ప
Tirumala | తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనానికి సంబంధించిన టికెట్లను వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్ విక్రయించడం ఏపీలో సంచలనం సృష్టించింది. దీనిపై స్పందించిన జకియా.. తాను టీడీపీలోకి చేరుతున్నానని తెలిసి వైసీపీ నే�
AP News | ఏపీలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. కృష్ణా, గుంటూరు జిల్లాల అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను, ఉభయ గోదావరి జిల్లాలకు పేరాబత్తుల రాజశేఖర్ను ఖరారు చేసింద
YS Jagan | లా అండ్ ఆర్డర్ను కాపాడలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యం చంద్రబాబు అని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. మహిళలకు, బాలికలకు రక్షణ కూడా ఇవ్వలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యమని మండిపడ్డారు. ప్రతిరోజూ ఏదో చ�
Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబుకు తన సొంత నియోజకవర్గం కుప్పంలోనే అవమానం జరిగింది. కుప్పంలోని ద్రవిడియన్ యూనివర్సిటీ ఆహ్వాన పత్రికలో కనీస ప్రొటోకాల్ పాటించలేదు. ఆహ్వాన పత్రికలో చంద్రబాబు పేరును ముద్రించలేదు
Divvela Madhuri | దివ్వెల మాధురికి తిరుమల పోలీసులు షాకిచ్చారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి వెళ్లి మరీ ఆమెకు 41 ఏ కింద నోటీసులు జారీ చేశారు. విచారణకు తిరుమలకు రావాలని ఆదేశించారు.
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖలో శారదా పీఠానికి గత వైసీపీ ప్రభుత్వం కేటాయించిన భూమిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తూ అధికారిక ఉత్త
Tirumala | వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానంపై తిరుమలలో కేసు నమోదైంది. సిఫారసు లేఖపై వీఐపీ బ్రేక్ దర్శనానికి సంబంధించి ఆరు టికెట్లను విక్రయించారని ఓ భక్తుడి ఇచ్చిన ఫిర్యాదుతో తిరుమల టూటౌన్ పోలీసులు కేసు నమోదుచేశ�
AP News | ఏపీలోని వైఎస్ఆర్ జిల్లాలో ప్రేమోన్మాది చేతిలో ఇంటర్ విద్యార్థిని బలైంది. తనతో పెళ్లికి ఒప్పుకోలేదని విద్యార్థినిపై ఓ వ్యక్తి పెట్రోలు పోసి నిప్పంటించాడు. దీంతో తీవ్ర గాయాలైన బాలిక కడప రిమ్స్లో
PV Sindhu | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధుకు ఆన్ డ్యూటీ సదుపాయాన్ని మరో ఏడాది పొడిగించింది. ఆసియా, కామన్వెల్త్ క్రీడలతో పాటు 2025
ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు చెప్పేదానికి, చేసేదానికి పొంతన ఉండటం లేదని విమర్శించారు. చంద్రబాబు మాటలకు అర్థాలే వేరులే అని ఎద్దేవా చేశారు. ఇసుక
Tirumala | తిరుమలలో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలపై ఒక వార్త ఇప్పుడు వైరల్గా మారింది. ఎమ్మెల్యేల సిఫారసు లేఖలపై ఇచ్చే వీఐపీ బ్రేక్ దర్శనాల పరిమితిని పెంచాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్ల�
Free Sand Policy | ఉచిత ఇసుకకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక అవసరాల కోసం వాగులు, వంకల నుంచి ఇసుకను ఉచితంగా తవ్వుకుని ఎడ్లబండి, ట్రాక్టర్లలో రవాణా చేసుకునేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు �
Srisailam | శ్రీశైలం దేవస్థానం ఈవో పెద్దిరాజును ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన్ను సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ)లో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.