JC Prabhakar Reddy | బీజేపీ నాయకులపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీపై ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. కూటమిలో ఉన్న బీజేపీపై అర్థం లేని ఆరోపణలు చేస్తున్�
Madhavilatha | ఏపీ రాజకీయాల్లో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నాయకురాలు, నటి మాధవీలత వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. తాడిపత్రిలోని జేసీ పార్కులో నూతన సంవత్సర వేడుకలపై మాధవీలత అభ్యంతరకర వ్యాఖ్య�
Vizag Centra Jail | వైజాగ్ సెంట్రల్ జైల్లో మొబైల్ ఫోన్లు దొరకడం ఏపీ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా పెన్నా బ్యారక్ సమీపంలో పోలీసులకు నాలుగు అడుగుల లోతులో పాతిపెట్టిన ఓ ప్యాకెట్ కనిపిం�
AP News | పీకలదాకా తాగిన తర్వాత మందుబాబులు వేసే చిందులు అన్నీ ఇన్నీ కావు.. వాళ్లు చేసే చేష్టలు నభూతో న భవిష్యత్తు అనిపించేలా ఉంటాయి. న్యూఇయర్ వేళ ఓ మందుబాబు చేసిన పని కూడా ఇప్పుడు అలాగే ఉంది. డిసెంబర్ 31కి దావత్
Sankranti - TGSRTC| సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారికోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) స్పెషల్ ఏర్పాట్లు చేస్తోంది.
Vijayawada | పాకిస్థాన్ పేరుతో మన దేశంలో ఒక కాలనీ ఉందని తెలుసా! అది కూడా ఎక్కడో నార్త్ ఇండియాలోనో.. ఈశాన్య భారతదేశంలోనో కాదు.. మన తెలుగు రాష్ట్రంలోనే!! ఏపీలోని విజయవాడలోనే ఈ కాలనీ ఉంది. దీనికి 40 ఏండ్ల చరిత్ర కూడా ఉం
Free Bus | ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరింత ఆలస్యం కానుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తామని ఎంతో ఆర్భాటంగా ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఆచరణకు నోచుకోలేదు. �
Liqour | మందుబాబులకు ఏపీ ప్రభుత్వం కిక్కిచ్చే న్యూస్ చెప్పింది. న్యూఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా ఇవాళ, రేపు అర్ధరాత్రి ఒంటిగంట దాకా మద్యం విక్రయాలు జరిపేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జా
AP News | ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ విలువలను పెంచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నట్లు ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల
Srisailam | శ్రీశైలంలో ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు పాదయాత్రతో చేరుకుంటారు. శివదీక్ష భక్తులతో పాటు
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించకపోవడంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరోసారి అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆలయాల్లో అందర్నీ సమానంగా చూస్తున్న విషయాన�
Botsa Satyanarayana | కడప పర్యటన సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పందించారు. కడప పర్యటనలో హెచ్చరికలు చేస్తున్న పవన్ కల్యాణ్.. తన సె�
TTD | తెలంగాణ ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే సిఫారసు లేఖలను అనుమతించాలని టీటీడీ నిర్ణయం తీసుకుందని నిన్నటి నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తెలంగాణ నాయకుల విజ్ఞప్తి మేరకు వారానికి రెండు సార్లు సిఫారసు
AP News | వైసీపీ అధినేత వైఎస్ జగన్కు మరో షాక్ తగిలింది. ఏంఎడీ ఇంతియాజ్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోనే తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లుగా తెలిపారు.