ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలంలో విస్తుగొలిపే ఘటన చోటుచేసుకున్నది. మండలంలోని యండగండికి చెందిన ఓ మహిళ ఇంటికి పార్శిల్లో గుర్తుతెలియని మృతదేహం (Dead Body) వచ్చింది.
YS Sharmila | భారత రాజ్యాంగంపై బీజేపీ దాడి కొనసాగుతూనే ఉందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడిచి బీజేపీ రాజ్యాంగం అమల్లోకి తెచ్చ
Nadendla Manohar | పేర్ని నాని వ్యవహారంలో ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేవని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు. పేర్ని నానికి చెందిన రెండో గోదాములపై క�
AP News | ఏపీలోని 53 బార్ల వేలం కోసం ఏపీ ప్రభుత్వం సోమవారం రాత్రి రీనోటిఫికేషన్ జారీ చేసింది. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, ఫారిన్ లిక్కర్ అమ్మకాల అనుమతుల ఈ ఆక్షన్ కోసం ఈ రీనోటిఫికేషన్ విడుదల చేసింది.
Kollu Raveendra | వైసీపీ నేత పేర్ని నానిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు చేశారు. పేర్ని నానిని వైసీపీ నేతలు పరామర్శించడాన్ని తప్పుబట్టారు. రూ.90 లక్షల విలువైన 187 టన్నుల బియ్యాన్ని పేర్ని నాని కుటుంబం తినేసి
Manchu Manoj | మంచు మనోజ్ రాజకీయాల్లోకి రాబోతున్నాడనే వార్త ఇటీవల వైరల్గా మారింది. మంచు ఫ్యామిలీతో విబేధాలు కలకలం రేపుతున్న తరుణంలో మనోజ్ జనసేనలోకి చేరుతాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తన పొలిటికల్�
AP News | ఏపీలో పదో తరగతి అర్ధ సంవత్సరం పరీక్ష పేపర్లో యూట్యూబ్లో లీకవ్వడం కలకలం రేపింది. సమ్మెటివ్-1 పరీక్షల గణిత ప్రశ్నపత్రాలు సమాధానాలతో సహా ఆన్లైన్లో ప్రత్యక్షమవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 6-10 త�
AP News | ఎట్టకేలకు తెలుగు తమ్ముళ్లకు టీడీపీ మంత్రి కొలుసు పార్థసారథి క్షమాపణలు చెప్పారు. ఏలూరు జిల్లా నూజివీడులో ఆదివారం జరిగిన సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగ�
YS Sharmila | ఏపీ మాజీ సీఎం జగన్ తప్పు చేస్తే సెకీ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయలేదో చెప్పాలంటున్న వైసీపీ నేత విజయసాయి రెడ్డి వ్యాఖ్యకు ఏం సమాధానం చెబుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఏపీ కాంగ్రెస్ అధ్యక్
Ambati Rambabu | వైసీపీ ప్రభుత్వం అసమర్థతతో పోలవరం ప్రాజెక్టును నాశనం చేసిందని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన �
Chandrababu | పోలవరం ప్రాజెక్టును 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రం వాల్ పూర్తి కావాలని ఆధికారులను ఆదేశించారు.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఉచిత సర్వదర్శనం కోసం 22 కపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
Srisailam | శ్రీశైలంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. శ్రీశైలం జలాశయం సమీపంలో రోడ్డు పక్కన గోడపై కూర్చొని చిరుత కనిపించింది. అటువైపుగా వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా చిరుతను చూసి ఉలిక్కిపడ్డారు.