ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12 నుంచి 14 ఏండ్లలోపు పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభమైంది. ప్రభుత్వ దవాఖానాల్లో 14.90 లక్షల మంది పిల్లలకు ఈ వ్యాక్సిన్...
టీడీపీ సభ్యులపై మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే కాపులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వ రాజకీయాలు చేయడంలో టీడీపీ దిట్ట అని, జంగారెడ్డిగూడెంలో పరామర్శకు రాజకీయ యాత్రలా వెళ్లడం ఏంటని...
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జంగారెడ్డి గూడెం ఘటనపై టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. పోడియంను చుట్టుముట్టి ఆందోళన చేశారు. టీడీపీ సభ్యులు 11 మందిని మరోసారి స్పీకర్ ఒకరోజుపాటు సభ నుంచి సస్పెండ్...
గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకున్నది. భవన నిర్మాణ పనుల్లో అపశ్రుతి దొర్లింది. మట్టి పెళ్లలు విరిగిపడటంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. వీరిలో ఒకరి ప
తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మూడో రోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు తెప్పలపై భక్తులను...
విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును స్కూల్ బస్సు ఢీకొన్న ఈ సంఘటనలో ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్కూల్ బస్సు అదుపు తప్పి బైక్ను...
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్లు వేశారు. వ్యక్తిగత విమర్శలు చేస్తూ పవన్ కల్యాణ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు.
2024 ఎన్నికలే లక్ష్యంగా వైసీపీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత, సీఎం జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారు. మూడేండ్ల తర్వాత తొలిసారిగా వైసీఎల్పీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎం జగన్ అధ్యక్షత వ�
జనసేన పార్టీ 9వ వార్షికోత్సవ బహిరంగ సభ సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. అజెండాలేని పవన్ కల్యాణ్కు వైసీపీని విమర్శించే...
జంగారెడ్డి గూడెం ఘటన ఏపీ అసెంబ్లీని మరోసారి కుదిపేసింది. రెండో రోజు కూడా జంగారెడ్డి గూడెం నాటు సారా మరణాలపై చర్చించాల్సిందేనని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. వాళ్లను బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు సస్ప�
గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామ శివారులో జనసేన 9 వ ఆవర్భావ బహిరంగసభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. అమరావతిని రాజధానిగా ప్రతిపక్షంలో ఉండి ఆనాడు ఒప్పుకున్నారని, రాజులు మారినప్పుడల్లా రాజధానులు మారవని...
ఏపీలో ప్రతీ పౌరుడి మీద లక్ష రూపాయల అప్పు ఉన్నదని జనసేన నాయకుడు కొణిదెల నాగబాబు ఆరోపించారు. మనందరి బాగు కోసం నిలబడ్డ వ్యక్తే పవన్ కల్యాణ్ అని, తోడపుట్టినా ఆయన నాకూ నాయకుడని చెప్పారు...
కరోనాతో చనిపోయిన వారికి సభా వేదిక నుంచి సంతాపం ప్రకటించారు. రోడ్డు ప్రమాదాల్లో, అనారోగ్యం వల్ల, ప్రజాసేవలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఈ సభను అంకితం చేస్తున్నట్టు మనోహర్ తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు
భోగాపురంలోని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి ఆత్మహత్య వివాదం ముదిరి పాకాన పడుతున్నది. ప్రిన్సిపాల్ను క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేయాలంటూ మృతుడి బంధువులు, విద్యార్థులు ఆందోళనకు దిగడం...