సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఇవాళ రెండో రోజు శ్రీశైలంలో పర్యటిస్తున్నారు. సోమవారం ఉదయం రమణ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం వారిని...
తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఆదివారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది. విద్యుద్దీపాలు, వివిధ పుష్పాలతో...
దు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, 2024 ఎన్నికలకు సన్నద్ధత వంటి అంశాలపై చర్చించేందుకు సీపీఐ జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశాలు ఢిల్లీలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన...
కొత్త జిల్లాల ఏర్పాటుపై దాఖలైన పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోమవారం విచారించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్లు ఆర్టికల్ 371 (డీ) కి విరుద్�
నెల్లూరు జిల్లాలో మంత్రి పదవి ఎవరిని వరిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. సర్వేపల్లి శాసనసభ్యుడు కాకాణి గోవర్ధన్రెడ్డికి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం ఖాయమనే ఊహాగానాలు...
తూర్పు గోదావరిలోని యానాంలో యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆర్థిక లావాదేవీలే...
కేంద్ర మాజీ మంత్రి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎంపీ సర్వే సత్యనారాయణ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. రెండు రాష్ట్రాలపై సంచలన వ్య�
భీమవరంలో ఉన్న విష్ణు క్యాంపస్లో గో కార్టింగ్ అందుబాటులోకి వచ్చింది. విష్ణు ఏటీవీ, గో కార్ట్ ట్రాకను శనివారం ప్రారంభమైంది. నూతన క్యాంపస్లో రెండెకరాల విస్తీర్ణంలో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు వాయిదా పడనున్నాయి. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 2 నుంచి పరీక్షలు ప్రారంభం కావాలి. అయితే, వారం రోజులకు వాయిదా వేసుకునే...
ఆంధ్రప్రదేశ్ సర్కార్పై బీజేపీ నేత పురందేశ్వరి ఘాటైన విమర్శలు చేశారు. కార్యకర్తలను ఉత్సాహపరచడంలో భాగంగా జగన్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. ఏపీ సర్కార్కు అప్పులు చేయడంపై...
కృష్ణా జిల్లా రోడ్లు రక్తసిక్తంగా మారాయి. జగ్గయ్యపేట వద్ద నాగార్జున సాగర్ కాలువలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు మరణించారు. కాగా, పర్ణశాల గ్రామం వద్ద ఆటోను వెనుక నుంచి కారు ఢీకొనడంతో...
జిల్లా జైలు కాంపౌండ్ వాల్ దూకి అండర్ ట్రయిల్ ఖైదీ పరారయ్యాడు. పోలీసులు ఒకవైపు దర్యాప్తు ప్రారంభించగానే.. మరోవైపు పారిపోయిన ఖైదీ తిరిగి ఉదయానికల్లా జైలులో ప్రత్యక్షమయ్యాడు. దీంతో ఆశ్చర్యపోవడం...
వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని విశాఖలో ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్ పాల్గొని వైసీపీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ శ్రేణులకు...
గుప్తనిధుల కోసం విజయనగర రాజుల కాలం నాటి ఆలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఈ దుశ్చర్యకు...