Prakasam | ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం (Prakasam) జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. దైవదర్శనానికి వెళ్తూ ఐదుగురు తిరిగిరానిలోకాలకు వెళ్లారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి
శ్రీశైలం : శ్రీశైలం మల్లికార్జున స్వామి అమ్మవార్లకు.. తమిళనాడు రాష్ట్రం మైలపూరులోని కపిలేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకు ముందు ఆలయ సంప్రదాయం ప్రకారం మహాద్వారం దేవస్థ
పటాన్చెరు : హైదరాబాద్ నగర శివారు పటాన్చెరు మండల పరిధిలోని ఓ ఫాంఫౌస్లో నిర్వహిస్తున్న కోడిపందాల స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. పోలీసుల రాకను గమనించిన పలువురు చెట్ల పొదలు దూరి పరారయ్య�
Srikalahasti Fincare Bank Robbery || తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఫిన్కేర్ బ్యాంకు చోరీ కేసులో బిగ్ ట్విస్ట్ ! తనను కట్టేసి బ్యాంకు దోచేశారని ఫిర్యాదు చేసిన మేనేజరే.. దోపిడీకి అసలు సూత్రధారి అని పోలీసుల విచారణలో వ�
Amalapuram | అమలాపురంలో ఇటీవల జరిగిన విధ్వంసకర ఘటనలతో నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలు ఐదో రోజు కూడా పునరుద్ధరణకు నోచుకోలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో �
Nagababu Tour in North Andhra | జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు ఉత్తరాంధ్ర పర్యటన ఖాయమైంది. జూన్ 1 నుంచి ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు జన
విశాఖపట్నంలో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఓకే అయ్యాయి. ఈ నెల 18 నుంచి 23 వరకు మహా సంప్రోక్షణ జరిపేందుకు ఏర్పాట్లు...
చైన్ స్నాచర్ చేసిన పని.. ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఐదు నెలల చిన్నారిని చైన్ స్నాచర్ బలితీసుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున చైన్ స్నాచర్ను పట్టుకునే ప్రయత్నంలో...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు బహిరంగ లేఖ రాశారు. జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఏపీలో ఉపాధి అవకాశాలు...