రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ త్వరలోనే పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను చెల్లిస్తామని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించినట్లు
అమరావతి: జగన్ ప్రభుత్వ ప్రచార ఆర్భాటమే తప్ప.. ప్రజల్ని ఉద్దరించే పనులు ఏమాత్రమూ లేవని చెప్పడానికి కృష్ణా జిల్లా పెడనలో అప్పుల బాధతో కుటుంబ ఆత్మహత్యే నిదర్శనం అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చె
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్త పీఆర్సీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలను పరిష్కరించేందుకు ప్రభుత్వం మరోసారి ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించింది. ఈ మేరకు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయం�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ నెలలో జరిపేందుకు అధికారులు అంతా సిద్ధం చేశారు. త్వరలోనే పరీక్షల షెడ్యూల్ విడుదల చేయనున్నారు. వివిధ...
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఏ వర్గాలు కూడా వైసీపీ ప్రభుత్వ పాలనపై ఆనందంగా లేరని టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నారీ సంకల్ప దీక్ష ను నిర్వహించ
గందరగోళం సృష్టించడానికి ప్రతిపక్ష టీడీపీయే బాధ్యత వహించాలని చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి అన్నారు. రాజకీయ మైలేజీ కోసం ప్రజలను టీడీపీ రెచ్చగొడుతున్నదని ...
కలెక్టరేట్ల ఏర్పాటు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని అనుసరిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేయనున్న జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లను నిర్మించాలని...
ఇంటెలిజెంట్ క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో ఉమ్మడి పరిశోధన కోసం లింక్డ్ఇన్తో ఆంధ్రప్రదేశ్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) ఇటీవలే అవగాహన ఒప్పందం...
హెచ్ఆర్ఏను 8 నుంచి 16 శాతానికి పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పందించారు. ప్రభుత్వం జారీ చేసిన హెచ్ఆర్ఏ ఉత్తర్వుల్లో కొత్తదనం ఏమీ లేదని...
రాయలసీమ ప్రాంతంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న నీటి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే వెనుకబడిన ప్రాంతానికి రావాల్సిన నీటి వాటాను...