విశాఖపట్నంలో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఓకే అయ్యాయి. ఈ నెల 18 నుంచి 23 వరకు మహా సంప్రోక్షణ జరిపేందుకు ఏర్పాట్లు...
చైన్ స్నాచర్ చేసిన పని.. ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఐదు నెలల చిన్నారిని చైన్ స్నాచర్ బలితీసుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున చైన్ స్నాచర్ను పట్టుకునే ప్రయత్నంలో...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు బహిరంగ లేఖ రాశారు. జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఏపీలో ఉపాధి అవకాశాలు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12 నుంచి 14 ఏండ్లలోపు పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభమైంది. ప్రభుత్వ దవాఖానాల్లో 14.90 లక్షల మంది పిల్లలకు ఈ వ్యాక్సిన్...
టీడీపీ సభ్యులపై మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే కాపులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వ రాజకీయాలు చేయడంలో టీడీపీ దిట్ట అని, జంగారెడ్డిగూడెంలో పరామర్శకు రాజకీయ యాత్రలా వెళ్లడం ఏంటని...
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జంగారెడ్డి గూడెం ఘటనపై టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. పోడియంను చుట్టుముట్టి ఆందోళన చేశారు. టీడీపీ సభ్యులు 11 మందిని మరోసారి స్పీకర్ ఒకరోజుపాటు సభ నుంచి సస్పెండ్...
గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకున్నది. భవన నిర్మాణ పనుల్లో అపశ్రుతి దొర్లింది. మట్టి పెళ్లలు విరిగిపడటంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. వీరిలో ఒకరి ప
తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మూడో రోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు తెప్పలపై భక్తులను...
విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును స్కూల్ బస్సు ఢీకొన్న ఈ సంఘటనలో ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్కూల్ బస్సు అదుపు తప్పి బైక్ను...
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్లు వేశారు. వ్యక్తిగత విమర్శలు చేస్తూ పవన్ కల్యాణ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు.
2024 ఎన్నికలే లక్ష్యంగా వైసీపీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత, సీఎం జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారు. మూడేండ్ల తర్వాత తొలిసారిగా వైసీఎల్పీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎం జగన్ అధ్యక్షత వ�