తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, నగరి ఓటర్లు ఈ తప్పుడు ప్రచారాన్ని నమ్మే స్థితిలో లేరని వైసీపీ ఎమ్మెల్యే ఆర్ కే రోజా స్పష్టం చేశారు. నగరిలోనే ఉంటా.. నగరిలోనే చచ్చిపోతా అ
కొత్త జిల్లాల పేర్లు పెట్టే విధానంలో వైసీపీ సర్కారు అనుసరించి తీరుపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. జిల్లాల్లో ఒక్కదానికైనా అంబేడ్కర్ పేరు పెట్టక పోవడంపై...
ప్రభుత్వం హామీతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేయగా.. ఏపీటీఎఫ్ మాత్రం ఈ ఒప్పందం తమకు ఆమోదయోగ్యంగా లేదని వెల్లడించింది. మరోవైపు కాంట్రాక్టు ఉద్యోగులు కూడా ఉద్యోగ సంఘాల నేతలపై...
తన ఆటోలో మరిచిపోయిన బంగారు నగలు, నగదును ప్రయాణికురాలికి అందజేసి.. తన నిజాయితీని చాటుకున్నారు. నగలు, నగదు తనకు తిరిగి అప్పగించడంపై సదరు ప్రయాణికురాలు సంతోషం వ్యక్తం చేసింది.
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్తో అన్ని వర్గాల ప్రజలకు మేలే జరుగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కిషన్రావ్ కరాడే చెప్పారు. బడ్జెట్పై అవగాహన కల్పించేందుకు కరాడే ఆదివారం ఉదయం
ప్రభుత్వం తమ డిమాండ్లను ఆమోదించడంతో పీఆర్సీ సాధన కమిటీ ఆదివారం సీఎం జగన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు చాలా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా ఏపీలో 3,396 కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే, మరణాలు ఎక్కువ సంఖ్యలో నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తున్నది...
గత ఏడాది ప్రకాశం జిల్లా టంగుటూరులో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో పురోగతి కనిపిస్తున్నది. ఈ హత్యతో సంబంధమున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన కొత్త జిల్లాలపై ప్రతిపక్షాలు ఏదో ఉబుసుపోక ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఎవరినో ఒకరిని ఉసిగొల్పడం, వెనక నిల్చొని ఆ�
ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, తిరిగి సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు పనులు జరిగేలా చూడనున్నారు. ప్రస్తుతం పొందుతున్న వేతనాల కంటే ఎక్కువ ఆదాయం వచ్చేలా పని గంటలను పెంచేందుకు కసరత్తు...
ప్రభుత్వ ఉద్యోగులతో సానుకూల వాతావరణంలో చర్చలు జరిగినట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మరో దఫా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి...
అమరావతి: "చలో విజయవాడ"కు వచ్చే ఉద్యోగ నేతలను రాకుండా ఎక్కడికక్కడ పోలీసులు కట్టడి చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల వద్ద పోలీ