తెలుగుదేశం పార్టీపై వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మండిపడ్డారు. టీడీపీ నాయకులు రాష్ట్రంలో నీచ రాజకీయాలు చేస్తూ రాష్ట్రంలోని పేదలకు అన్యాయం చేస్తున్నారని...
జగన్ ప్రభుత్వంపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరోసారి విరుచుకుపడ్డారు. రైల్వే ప్రాజెక్టును పూర్తిచేయాలనే చిత్తశుద్ధి జగన్ ప్రభుత్వానికి లేదని, ప్రభుత్వం అలసత్వం కారణంగానే ఆలస్యం...
జూనియర్లపై ర్యాగింగ్కు పాల్పడిన 20 మంది జేఎన్టీయూ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. విచారణ కమిటీ నివేదికలో ఇచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు...
తాడేపల్లి: సినిమా టిక్కెట్ల ధరలను నిర్ణయించేందుకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ ఇంకా ప్రభుత్వానికి తన నివేదికను అందించలేదని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. సినిమా టిక్కెట్ల విషయంలో �
విశాఖ శారదాపీఠంలో వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన రాజశ్యామల యాగంలో ఏపీ సీఎం జగన్ పాల్గొన్నారు. యజ్ఞ క్రతువు స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో...
ఆంధ్రప్రదేశ్ విభజన తీరుపై పార్లమెంటులో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. మోదీ కామెంట్లను ఆయన పూర్తిగా తప్పుబట్టారు...
10, ఇంటర్ పరీక్షలను ఖచ్చితంగా నిర్వహిస్తామన్నారు ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. రాబోయే రోజుల్లో ఒక్క స్కూల్ కూడా మూతపడదని.. ఏ ఒక్క టీచర్ ఉద్యోగం పోదని...
పేదలకు ఇళ్ల పేరిట రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు రూ.5 వేల కోట్లు దోచాని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. టిడ్కో ఇళ్లను కేంద్ర ప్రభుత్వ సాయంతో పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేసేలా చర్యలు తీ�