రేణిగుంటలో త్వరలో బ్యాడ్మింటర్ అకాడమీ ప్రారంభం కానున్నది. అకాడమీ ప్రారంభం దిశగా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత కిడాంబి శ్రీకాంత్కు...
న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ముగ్గురు వ్యక్తులను సీబీఐ అదుపులోకి తీసుకున్నది. ఈ కేసులో ఒకరు సీనియర్ న్యాయవాది గోపాలకృష్ణ కళానిధి కాగా, ఏపీ అసెంబ్లీ స్టాండింగ్ కౌన్సెల్గా వ్యవహరిస్తు
ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులు చేపట్టిన ‘జైల్ భరో’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ఇచ్చిన పిలుపుమేరకు ర్యాలీ చేపట్టిన కార్మికులను పోలీసులు..
కుమారుడి మరణాన్ని తట్టుకేలేని ఓ తండ్రి.. అంత్యక్రియలు నిర్వహిస్తూనే కుప్పకూలి పోయాడు. కొడుకు మృతితో తీరని విషాదంలో ఉన్న తల్లికి.. భర్త మరణం మరింత విషాదాన్ని...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైవేలకు మహర్దశ పట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.10,401 కోట్లతో మొత్తం 741 కిలోమీటర్ల పొడవు జాతీయ రహదారులను నిర్మించనున్నారు. మొత్తం 51 రోడ్లు ఒక్క ఏపీలోనే నిర్మించడం ద్వారా ఇతర
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై హోం శాఖ నియమించిన త్రిసభ్య కమిటీ చర్చిస్తుందని ఉదయం తెలిపిన కేంద్రం.. సాయంత్రానికి పిల్లిమొగ్గలు వేసింది. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై...
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని ఇస్రో సైంటిస్టుల బృందం దర్శించుకున్నది. ప్రతీ రాకెట్ ప్రయోగం చేపట్టడానికి ముందు ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీవారిని దర్శించుకుని రాకెట్ నమూనాను...
కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలను తొలగించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నోసార్లు కేంద్రానిక
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు స్వామి వారి కల్యాణాన్ని తిలకించి పులకించారు. భక్త
ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఇవాళ 1,345 కరోనా కేసులు నమోదయ్యాయి. గత ఇరవై నాలుగు గంటల్లో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. తూర్పు గోదావరి జిల్లాలో 309 కొత్త కేసులు...
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న జిల్లాలు ఉగాది పండగ నుంచి కార్యకలాపాలు కొనసాగించనున్నాయి. ఈ మేరకు ఆయా కొత్త జిల్లాల్లో పరిపాలనకు సంబంధించిన ఏర్పాట్లలో...