అంతర్రాష్ట్ర రహదారి దోపిడీల సూత్రధారిని ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈయన ముఠాలోని మిగిలిన సభ్యుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. నిందితుడి నుంచి...
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రంగం సిద్ధమైంది. వైద్య విధాన మండలిలో మరో 2,588 పోస్టులను సృష్టించాలని ప్రభుత్వం నిర్ణయించింది...
అమరావతి: పీఆర్సీ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల వేదిక కార్యాచరణ నోటీసును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు పంపింది.
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు పూర్తిగా తగ్గిపోయాయి. గత 24 గంటల్లో ఏపీలో 434 కొత్త కేసులు నమోదయ్యాయి. 500 కేసులకు తక్కువగా నమోదవ్వడం చాలా రోజుల తర్వాత ఇదే...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ బదిలీ అయ్యారు. అవినీతి ఆరోపణలు లేనప్పటికీ.. వివాదాస్పద నిర్ణయాలతో ప్రభుత్వ పెద్దలకు...
చిత్తూరు: పెళ్లి పేరుతో ముగ్గురు మహిళలను ఓ వ్యక్తి మోసం చేశాడు. వరకట్నం కోసం వేధించి దొరికిపోయాడు. దాంతో ఆ మోసగాడి బండారం బయటపడింది. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓ నాయకుడితో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేస�
ఈ నెల 21 న విశాఖపట్నం వద్ద సముద్రంలో భారత నౌకాదళం సమీక్ష జరుగనున్నది. ఈ సమీక్షకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవిండ్ రానున్నారు. ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. నైట్ కర్ఫ్యూ ఎత్తివేస్తూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సోమవారం అధికారులతో సమీక్షించిన సీఎం జగన్.. ఈ మేరకు...
విజయవాడలోని బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్పై సోమవారం మధ్యాహ్నం ఒక కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, నలుగురు గాయపడ్డారు. గుంటూరు వైపు వెళ్తున్న కారు...
ఇందిరాగాంధీ జూ పార్క్ (ఐజీజెడ్పీ) అభివృద్ధి పనులకు సహకరించేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) ముందుకొచ్చింది. ఈ మేరకు ఐజీజెడ్పీ, ఐఓసీఎల్ మధ్య...
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారి భక్తులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆఫ్ లైన్ సర్వదర్శనం టోకెన్లపై...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని తనతో భేటీ అయిన అంశం రచ్చ కావడంతో సినీ నటుడు మోహన్బాబు స్పందించారు. ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు ఇద్దరూ తనకు బంధువులే...