Ambati Rambabu | వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ - జనసేన మధ్య సీట్ల పంపకంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. వాళ్లు సీట్ల కోసం భేటీ అయ్యారో.. నోట్ల కోసం భేటీ అయ్యారో చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబా
AP News | వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. అన్ని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఇన్ఛార్జిలను మారుస్తున్నార�
AP News | ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఆశపడిన ఓ వ్యక్తి చనిపోయినట్లుగా ఆడిన డ్రామా బెడిసికొట్టింది. శ్మశానం నుంచి ఓ శవాన్ని తీసుకొచ్చి కాల్చేసి తానే చనిపోయానని అందర్నీ నమ్మించే ప్రయత్నం చేశాడు. దృశ్యం సినిమా రేం�
Botsa Satyanarayana | ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏనాడైనా తాను గానీ.. తన పార్టీ నేతలు గానీ తప్పు చేశామని భావిస్తే తమకు ఓటు వేయొద్దని బొత్స ప్రజలకు సూచించారు. విజయనగరం జిల్ల�
Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రాజమండ్రి నియోజకవర్గ పరిధిలోని కాతేరులో నిర్వహించిన రా.. కదిలారా సభలో పాల్గొ్న్న చంద్రబాబు స్టేజిపై నుంచి కిందపడబోయారు. సభ ముగిసిన �
Machilipatnam | మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి వైసీపీని వీడి జనసేనలో చేరడంతో ఆ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారనే ఉత్కంఠ ఏర్పడింది. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్బాబును మచిలీపట్నం నుంచి లోక్సభ అభ్యర్థిగా
AP News | ఆంధ్రప్రదేశ్లో 21 మంది ఐఏఎస్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ భారీగా ఐఏఎస్లను బదిలీ చేయడం ఇప్పుడు చ�
Chandrababu |కుప్పంలో చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అందుకే మరోచోట పోటీ యోచనలో ఉన్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకే గ్యారంటీ లేదు.. ఇంకా ఎవరికి గ్యారెంటీ �
AP News |టీడీపీ రెండు సీట్లు ప్రకటిస్తే.. జనసేన కూడా రెండు సీట్లు ప్రకటించడం విడ్డూరంగా ఉందని అన్నారు. టీడీపీ 150 సీట్లు ప్రకటిస్తే జనసేన 150 ప్రకటిస్తుందా?.. అంత ధైర్యం ఉందా ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ అని ప�
YS Jagan | టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ఉంటే ఏ పల్లె బాగుపడదని ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ అన్నారు. 14 ఏండ్లుగా సీఎంగా చేసిన చంద్రబాబు మార్క్ ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. ఎక్కడ చూసినా వైసీపీ మార్క్ మాత్రమే �
Pawan Kalyan | ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణనపై జనసేన అధినేత పవన్కళ్యాణ్ పలు ప్రశ్నలు సంధించారు. అసలు ఎన్నికల ముందు కులగణన చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందని ఏపీ సీఎం జగన్ను ఆయన ప్రశ్నించారు. కుల గణన చేప�
AP News | చంద్రబాబు, పవన్కళ్యాణ్ డ్రామాలు చూసి ప్రజలు విసిగిపోయారని వైసీపీ నేత పేర్ని నాని అన్నారు. రాజానగరం, రాజోలు నియోజకవర్గాలను చంద్రబాబు జనసేనకే వదిలేశారని తెలిపారు. తనకు కేటాయించిన సీట్లనే పవన్ కళ్య�
AP News | పవన్ కళ్యాణ్ ముందుగా అధర్మాన్ని ఆశ్రయించారని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. టీడీపీ, జనసేన చివరిదాకా పొత్తులో ఉంటాయో లేదోనని అనుమానం వ్యక్తం చేశారు. బాబు రెండు సీట్లు ప్రకటించారు కాబట్టి.. తాను క�