AP CM Jagan | జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. భీమవరంలో నిర్వహించిన విద్యాదీవెన నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న జగన్.. త్యాగాల త్యాగరాజు, మ్యారేజి స్టార్
YS Sharmila | వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరబోతున్నారని మరోసారి వార్తలు జోరందుకున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఆమెను రాజకీయాల్లో కీలకంగా మార్చాలని కాంగ్రెస్ భా�
CM Jagan | ఆంధ్రప్రదేశ్లో ‘ఆడుదాం ఆంధ్రా’ (Aadudam Andhra) పేరిట ప్రభుత్వం తలపెట్టిన క్రీడా పోటీలు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమం ప్రారంభోత్సవంలో భాగంగా సీఎం జగన్ స్వయంగా క్రికెట్ ఆడి అందరినీ ఆకట్టుకున్నారు
Srisailam | శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మధ్యాహ్నం నుంచి గంటల పాటు రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. దోర్నాలకు వెళ్లే ఘాట్ రోడ్డులో 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో శ్రీశైలం
Pawan Kalyan | ఛాన్స్ దొరికితే చాలు.. పవన్ కళ్యాణ్పై విమర్శలు చేసే ఆర్జీవీ మరోసారి చెలరేగిపోయాడు. సూపర్స్టార్ అయ్యి ఉండి కూడా బర్రెలెక్క మారిపోయిండు అంటూ సెటైర్లు వేశాడు. ఏపీ సీఎం వైఎస్ జగన్ జీవితం ఆధారంగా
AP News | టీడీపీ ఎన్నారై కార్యకర్త యశస్వి(యశ్) అరెస్టు ఏపీలో సంచలనం రేపింది. యశ్ అరెస్టును ఖండిస్తూ టీడీపీ నాయకులు వరుసగా ప్రకటనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స�
AP News | అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గార్లదిన్నె మండలం కల్లూరు దగ్గర శనివారం తెల్లవారుజామున బియ్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లో
Pawan Kalyan | జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్కు మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య సంచలన లేఖ రాశారు. చంద్రబాబే కాబోయే సీఎం అని లోకేశ్ ప్రకటించారని గుర్తుచేసిన ఆయన.. చంద్రబాబు సీఎం కావడా�
Tirumala | తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ నెల 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో దాదాపు 8 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉంది. తిరుమలకు రద్దీ పెరగనున్న �
Viveka murder case | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్త పరిణామం చోటుచేసుకుంది. వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డితోపాటు ఆ కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఎస్పీ రాం�