AP News | కాంగ్రెస్లో షర్మిల పార్టీ విలీనంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. కాంగ్రెస్లో షర్మిల చేరిక వెనుక చంద్రబాబు కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. షర్మిల రాజకీయంగా ఎక్కడి నుంచైనా ప�
AP Politics | ఏపీలో జనసేనతో పొత్తు ఉంటుందా? లేదా? అన్న విషయంపై ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి జనసేనతో పొత్తులో ఉన్నామని స్పష్టం చేశారు. బీజేపీతోనే ఉన్నామని జనసేన కూడా చెప్�
AP News | ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. బీజేపీ, టీడీపీతో కలిసి వెళ్తామని జనసేనాని పవన్ కళ్యాణ్ మొదట్నుంచి చెబుతున్నప్పటికీ.. ఇప్పుడు బీజేపీ మాత్రం
BJP | ఏపీ రాజకీయాల్లో సరికొత్త ట్విస్ట్! నిన్న మొన్నటి దాకా జనసేనతో కలిసి వెళ్తానని చెప్పిన బీజేపీ.. ఇప్పుడు పొత్తులపై తన వ్యూహాన్ని మార్చింది. తమకు పొత్తులు అవసరం లేదని.. పొత్తులు కోరుకునే వాళ్లే తమతో చర్చకు
TDP | టీడీపీలో మరోసారి వర్గపోరు బహిర్గతమైంది. తిరువూరులో కేశినేని బ్రదర్స్ మధ్య గొడవలు పతాకస్థాయికి చేరాయి. దీంతో తిరువూరు టీడీపీ కార్యాలయం రణరంగంగా మారింది. ఇరు వర్గాలకు చెందిన అనుచరులు బాహాబాహీకి దిగార
YS Sharmila | వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. తన సోదరుడు, ఏపీ సీఎం జగన్ను కాసేపటి క్రితం కలుసుకున్నారు. తన భర్త అనిల్, కుమారుడు రాజారెడ్డితో కలిసి తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లారు.
AP CM Jagan | రాబోయే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలపై ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారని.. ప�
AP News | కాంగ్రెస్ పార్టీలో చేరడంపై వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. వైఎస్ షర్మిలతోపాటు తాను కాంగ్రెస్లో చేరబోతున్నట్లు స్పష్టం చేశారు. మంగళగిరిలో నిర్వహించిన ప్రెస్మీ
Budda Venkanna | ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన జగన్ పతనం.. చంద్రబాబు అరెస్టుతో అంతమైందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. ఏపీలో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడటం ఖాయమైపోయిందని ధీమా వ్యక్తం చేశారు. సీఎంగా టీడీ�
AP News | ఎమ్మెల్యే పదవితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆలియాస్ ఆర్కే తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేశారు. వైఎస్ షర్మిలతోనే తన రాజకీయ ప్రయాణం ఉంటుందన�
శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దేవస్థానంలో డిసెంబర్ 31, జనవరి 1న ఆర్జిత అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు చేసినట్టు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద
Srisailam | శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. న్యూఇయర్ సందర్భంగా రెండు రోజుల పాటు ఆర్జిత అభిషేకాలు, సర్వదర్శనాలు రద్దు చేశారు. డిసెంబర్ 31, జనవరి 1వ తేదీన భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున
AP News | ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్సార్సీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. వైజాగ్లో మరో కీలక నేత పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పటికే ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ పార్టీని వీడగా.. తాజ�