శ్రీశైలంలో మహాశివరాత్రి శివదీక్ష విరమణ కార్యక్రమం ప్రారంభమైంది. భక్తుల రద్దీ అధికం కావడంతో గతంలో ప్రకటించిన మల్లన్న స్పర్శ దర్శనాన్ని అధికారులు రద్దు చేశారు. దాంతో భక్తులు తీవ్ర నిరాశకు లోనై...
ప్రైవేటు బస్సులో తరలిస్తున్న బంగారం పట్టుబడటం కలకలం రేపుతున్నది. బస్సులో గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేస్తుండగా 14 కిలోల బంగారం బిస్కెట్లు దొరికాయి. బళ్లారికి చెందిన రాజేశ్ సంచిలో కళ్లు చెదిరే రీతిలో...
రాయలసీమ యూనివర్సిటీలో పీజీ విద్యార్థులు, హాస్టల్ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన అధికారులు పీజీ విద్యార్థులను ఏకంగా యూనివర్సిటీ హాస్టల్ నుంచి బయటకు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాయలసీమ రాష్ట్ర సమితి (ఆర్ఆర్ఎస్) డిమాండ్ చేసింది. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆర్ఆర్ఎస్ అధ్యక్షుడు...
విశాఖలో సోమవారం ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ జరుగనున్నది. ఈ రివ్యూకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హాజరవుతున్నారు. ఈ సందర్భంగా విశాఖలో విశేష ఏర్పాట్లు చేశారు. పటిష్ఠ బందోబస్తును ముమ్మరం చేశారు. రె�
గో సంరక్షణ, గోశాలల నిర్వహణతో పాటు గో ఆధారిత వ్యవసాయం, పంచగవ్య ఉత్పత్తుల వాడకం వల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి జరిగే మేలు గురించి ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నదని నోడల్ గోశాల�
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలకు శనివారం అంకురార్పణ జరిగింది. కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా
చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నానిపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. నువ్వు, నీ సీఎం జగన్లే 420 లు, అలాంటిది చంద్రబాబును...
రోడ్డు విస్తరణ కోసం టీడీపీ నేత కోడెల శివరాం ఆందోళన చేపట్టగా.. పాదయాత్రను అడ్డుకుని పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. శివరాం అరెస్ట్తో సత్తెనపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి..
ఓ యువతికి పెండ్లి చేసేందుకు ఊరంతా ఏకమైంది. పదేండ్లపాటు అక్కున చేర్చుకున్న గ్రామస్థులే.. ఘనంగా పెండ్లి చేసి అత్తారింటికి పంపేందుకు సిద్ధమయ్యారు. అంతా రేపటి పెండ్లికి తలా ఒక చేయి వేస్తున్నారు. వైభవంగా పెం�
గుడ్లవల్లేరులో బ్యూటీ పార్లర్ ముసుగులో గంజాయి అమ్ముతున్న మహిళను పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. తాజాగా, మచిలీపట్నంలో విద్యార్థి పట్టుబడ్డాడు. అటు తిరుపతిలోనూ గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను...
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు ఆ ఫ్యాక్టరీ కార్మికులు, ఉద్యోగులు ఎన్నో రకాలుగా తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇవేవీ కేంద్ర ప్రభుత్వం చెవికి ఎక్కకపోవడంతో...