చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ప్రభుత్వం పరువు తీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని జగన్ ఆరోపించారు. ఉద్యోగులను ఉసిగొల్పుతున్న చంద్రబాబు.. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు...
పలమనేరు-కుప్పం జాతీయ రహదారిపై రెండు వాహనాలు ఢీ కొట్టడంతో మంటలు చెలరేగి ఒక వ్యక్తి సజీవ దహనమయ్యాడు. సజీవ దహనమైన వ్యక్తికి సంబంధించి వివరాలు తెలియరాలేదు..
శ్రీశైలం శైవక్షేత్రంలో ఈ నెల 22 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. శ్రీశైలంలో ఏర్పాట్లపై దేవాదాయశాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ ఆలయం అధికారులతో...
విజయవాడ జిల్లాకు ఎన్టీ రామారావు పేరు ఖరారు చేసినట్లు ప్రభుత్వం తన నోటిఫికేషన్లో పేర్కొన్నది. అయితే, తూర్పు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు, విజయవాడకు వంగవీటి మోహనరంగా పేరును పెట్టాల్సిందేనని బోండా ఉమ
సోంపేటలోని శ్రీనివాస మహల్ థియేటర్ను సీజ్ చేస్తున్నట్లు గతంలో తాసిల్దార్ ప్రకటించారు. అయితే తాసిల్దార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ థియేటర్ యజమాని శంకర్రావు హైకోర్టును...
ధర్మవరం రెవెన్యూ డివిజన్ను రద్దు చేయవద్దని డిమాండ్ చేస్తూ టీడీపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఎమ్మార్వో కార్యాలయం ఎదుట పరిటాల శ్రీరామ్...
మరోసారి ప్రకాశం జిల్లా అద్దంకి మండలం చిన్న కొత్తపల్లిలో ట్యాగ్లు ఉన్న వందలాది పావురాలు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరాయి. పావురాల బెట్టింగ్ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని
నెల్లూరు జిల్లాలో మహిళా పోలీసులకు పురుషులు కొలతలు తీసుకున్నారు. ఈ అంశం వివాదాస్పదంగా మారడంతో.. జిల్లా ఎస్పీ రంగంలోకి దిగారు. ఫొటోలు తీసిన వ్యక్తిపై కఠిన చర్యలకు ఆదేశించారు...
విశాఖపట్నంలో గంజాయి కుంభకోణం మరోసారి వెలుగు చూసింది. వైజాగ్ నుంచి గోవాకు గంజాయి తరలిస్తూ నలుగురు పట్టుబడ్డారు. గోవాకు గంజాయి తరలిస్తున్న వీరు.. అక్కడి నుంచి..