Srisailam | శ్రీశైల క్షేత్ర ప్రధాన వీధిలో దుకాణాల తరలింపు విషయంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆలయ అభివృద్ది దృష్ట్యా కోర్టు ఉత్తర్వుల అమలులో భాగంగా 24 దుకాణాల తొలగింపునకు గడువు పూర్తికావడంతో ఆదివారం ఉదయం దేవస్థా�
Road Accident in Chittoor | చిత్తూరు జిల్లా పూతలపట్టులో బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న పెండ్లి ట్రాక్టర్ పూతలపట్టు సమీపంలో అదుపుతప్పి బోల్తా పడటంతో ఏడుగురు దుర్మరణం చెందారు.
Srisailam | శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ఠమైన భద్రతతో నిఘా నేత్రాల మధ్య ఆలయ సిబ్బంది, శివసేవకులు ఉభ�
Srisailam Dam | శ్రీశైల జలాశయానికి వరదనీటి ప్రవాహం తగ్గింది. దీంతో మంగళవారం ఉదయం వరకు నీటిని విడుదల చేసి డ్యాం క్రస్ట్ గేట్లను మూసివేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, నీటి నిల్వలు 215 టీఏంసీలు కాగా ప్ర�
శ్రీశైలం: శ్రీశైలం మహా క్షేత్రం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ప్రధానాలయ ప్రాకారంలో కొలువైన దత్తాత్రేయస్వామికి గురువారం వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు ఈవో ఎస్. లవన్న తెలిపారు. ల�
శ్రీశైలం జలాశయానికి ఎగువ పరీవాహ ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం పూర్తిగా తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు గురువారం మూడు గేట్ల ద్వారా మాత్రమే నీటిని దిగువకు విడుదల చేశారు. క్రమంగా తగ్గిస్తూ మధ్యాహ్నం
ఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీతరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణను సుప్రీం పర్యవేక్షణలో జరగాలని ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఈమేరకు కేంద్ర, రాష్ట్ర
Prakasam | ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం (Prakasam) జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. దైవదర్శనానికి వెళ్తూ ఐదుగురు తిరిగిరానిలోకాలకు వెళ్లారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి