AP News | విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడు శరత్తో పాటు ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు (జీవీ) కిడ్నాప్ గురువారం కలకలం రేపింది. ఎంపీ కుటుంబాన్ని బంధించిన కిడ్నాపర్లు వాళ్ల నుంచి విలువైన వ�
Jabardasth Comedian Hari | జబర్దస్త్ కమెడియన్ హరిపై ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసు నమోదైంది. రూ.60 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలతో అతని ముఠాకు చెందిన కిశోర్ అనే వ్యక్తి పోలీసులకు చిక్కాడు.
Accident | కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ఆగివున్న లారీని ఓ జీపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Odisha Train Accident | ఒడిశా దుర్ఘటన వందలాది కుటుంబాల్లో పెను విషాదాన్ని నిలిపింది. సిగ్నలింగ్ లోపమో.. మానవ తప్పిదామో.. సరిగ్గా తెలియదు గానీ ఈ ప్రమాదం మాత్రం చరిత్రలోనే ఘోరాతిఘోరమైన రైలు ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిపోయ�
Road Accident | ఏపీలోని బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రేపల్లె మండలం రావి అనంతవరం శివారులో అతివేగంగా వచ్చిన ఓ లారీ కాల్వలోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా.. మరో ముగ్గురు త
AP News | తిరుపతిలో అరుదైన ఘటన చోటుచేసుకొన్నది. పెంపుడు శునకం మృతి చెందటాన్ని జీర్ణించుకోలేని యజమాని దాము.. హిందూ సంప్రదాయం మంగళవారం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడు�
AP News | సులువుగా డబ్బులు సంపాదించవచ్చని ఆశజూపి యువతులతో నగ్నంగా పూజలు చేయించిన ఉదంతం ఏపీలోని గుంటూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వ్యాపారంలో నష్టపోయిన మహిళకు మాయమాటలు చెప్పిన ఓ పూజారి.. ఆమె ద్వారా ముగ్గుర�
Pawan Kalyan | నినాదాలతో సీఎం అవ్వలేరని ఓట్లు వేస్తేనే ముఖ్యమంత్రి అవుతామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. రోడ్ల మీదకొచ్చి తనకు గజమాలలు వేసి, హారతులు ఇస్తే సరిపోదని.. ఓట్లు కూడా వేయాలని పిలుపునిచ్చారు.
AP News | ప్రాణంగా ప్రేమించానని నమ్మించి తనను మోసం చేశాడని ఓ యువతి దారుణానికి తెగబడింది. తనను ప్రేమించి మరొకరిని పెండ్లి చేసుకున్నాడనే కక్షతో అతన్ని కిరాతకంగా హత్య చేసింది. అర్ధరాత్రి ప్రియుడి ఇంటికి వెళ్లి �
Students suicides | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు విషాదాన్ని మిగిల్చాయి. పరీక్షల్లో ఫెయిలయ్యామన్న ఆవేదనతో కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
AP News | తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో దారుణం చోటుచేసుకుంది. రాజానగరం జడ్పీ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఓ స్టూడెంట్ను మరో విద్యార్థి కత్తితో పొడిచాడు. ఎగ్జామ్ హాల్లోకి వచ్చిన ఆ విద్యార్థి.. టీచర్ల మ�
AP News ఓ ప్రేమ వ్యవహారం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ప్రేమించిన వాడి కోసం ఇంటి నుంచి పారిపోయిన యువతిని తీసుకొచ్చేందుకు వెళ్లిన మేనమామ ప్రియుడి చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. విజయవాడలోని సత్యనారాయణపు�
Burgampahad | పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలో ముంపు ప్రభావం ఉంటుందని ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఏండ్లుగా తెలంగాణ సర్కారు పట్టువిడవకుండా చేస్తున్న కృషి ఫలించింది. పోలవరం ప్రాజెక్టు ద్వారా తె�