Kotamreddy Sridhar Reddy | ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా బూటకమని రామశివారెడ్డి చేసిన వ్యాఖ్యలను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఖండించారు. రామశివారెడ్డి అబద్ధాలు ఆడుతున్నాడని.. ఆయన ఇలా మాట్లాడతా�
Mekapati Chandrashekar Reddy | నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి తనకు ఛాతిలో నొప్పి వస్తుందని కుటుంబసభ్యులకు చెప్పడంతో హుటాహుటిన ఆయన్ను నెల్లూరులో
Adani | ఇంటర్ మాత్రమే చదివిన అదానీకి ష్యూరిటీ లేకుండా వేల కోట్ల రుణం ఎలా ఇచ్చారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చింతా మోహన్ ప్రశ్నించారు. దీనిపై ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం చెప్పాలని ఆ
Dharmana | టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే మొట్టమొదట తుపాకీ పేలేది వాలంటీర్లపైనే అని ఆరోపించారు.
Forbes | ప్రముఖ ఫోర్బ్స్ మ్యాగజైన్లో తెలుగు కుర్రాడు మెరిశాడు. యంగ్ అచీవర్స్ అండర్ 30 జాబితాలో కోనసీమ జిల్లాకు చెందిన కాకిలేటి శివతేజ చోటు దక్కించుకున్నాడు. ప్రపంచంలో ఎదుగుతున్న యువ పారిశ్రామికవేత్తగా �
Kotamreddy | ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజురోజుకీ ముదురుతూనే ఉంది. ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు విరుచుకుపడుతుంటే.. ఇప్�
Vallabhaneni Vamsi | ఏపీలో సొంత పార్టీ నేతల నుంచే వైసీపీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇప్పటికే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దుమారం రేపుతుంటే.. కృష్ణా జిల్లాలో మరో అసమ్మ
Kotamreddy Sridhar reddy | ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో అధికార పార్టీపై ఆరోపణలు చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి వైఎస్ జగన్ షాకిచ్చారు. నెల్లూరు గ్రామీణ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి కోటంరెడ్డ�
Kotam Reddy | ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలే రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేయడం ఇప్పుడు దుమారం రేపుతోంది. రోజురోజుకీ వివాదం పెరుగుతుండటంతో ఏపీ సీఎం జగన్ ద�
Balakrishna | నందమూరి బాలకృష్ణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. హిందూపురంలోని సరస్వతి విద్యామందిర్లో కంప్యూటర్లను పంపిణీ చేసిన బాలయ్య.. ఏపీ సీఎం జగన్పై విరుచుకుపడ్డారు.
Selfie | మెడలో పామును వేసుకుని శివుడిలా ఫోజిద్దామని ట్రై చేసి ఓ యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. పొట్టి శ్రీరాములు జిల్లా కందుకూరులో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వైరల్గా మారింది.