Budda Venkanna | వైఎస్ జగన్ చేసిన ట్వీట్పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా, అవినీతి సొమ్ముతో వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించబోయారని విమర్శించారు.
Rushikonda | విశాఖపట్నంలోని రుషికొండపై నిర్మించిన ప్యాలెస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దాదాపు రూ.500 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత విలాసవంతంగా ఈ ప్యాలెస్ నిర్మించారని చెబుతుండటంతో అం
YS Sharmila | పార్లమెంటు ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పోస్ట్మార్టం మొదలుపెట్టింది. అధికారానికి దగ్గరగా వచ్చి ఓడిపోవడానికి గల కారణాలను విశ్లేషించే పనిలో పడింది. ఇలాంటి సమయంలో ఏపీ పీసీసీ చీఫ్
Naga Babu | పదేళ్ల కల నెరవేరిందని.. ప్రజా ప్రస్థానం మొదలైందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు కొణిదెల అన్నారు. శాసనసభలో ప్రమాణస్వీకారం చేస్తున్న తన తమ్ముడు పవన్ కల్యాణ్ను చూసి తన మనసు ఆనందంతో ఉప్పొంగ�
Kodali Nani | మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానికి వాలంటీర్లు షాకిచ్చారు. ఎన్నికలకు ముందు తమతో బలవంతంగా రాజీనామా చేయించారని పలువురు వాలంటీర్లు గుడివాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వాలంటీర్ల ఫిర్యాదు మేర
Mudragada | పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ను ఓడిస్తానని సవాలు విసిరి బొక్కబోర్లాపడటంతో ముద్రగడ పద్మనాభం తన పేరును మార్చుకున్నారు. తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మారిన గెజిట్ నోటిఫికేషన్ను కూ�
YS Jagan | ఎన్నికల ఫలితాలు చాలా ఆశ్యర్యానికి గురిచేశాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. ఇలాంటి ఫలితాలు చూసిన తర్వాత బాధ కలిగిందని తెలిపారు. తాడేపల్లిలోని వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం జరిగిన విస్త�
Kodali Nani | చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయరని కొడాలి నాని అన్నారు. ఇచ్చిన హామీలను పక్కదారి పట్టించడానికి పోలవరం, అమరావతి అంటూ తిరుగుతున్నారని మండిపడ్డారు. తనను, జగన్ను టార్గెట్ చేస్తున్నారని తెలిపారు. ఎవర�
YS Jagan | వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి ఓదార్పు యాత్ర చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓటమితో చనిపోయిన వారి కుటుంబాలను, రాజకీయ దాడుల్లో గాయపడిన వారిని పరామర్శించాలని న�
Mudragada | రాజకీయాల్లో నేతలు ఎన్నో సవాళ్లు విసురుకుంటారు.. కానీ వాటిపై మాత్రం అసలు నిలబడరు. కానీ ముద్రగడ మాత్రం చేసిన శపథానికి కట్టుబడి తన పేరును మార్చుకున్నారు. ఎన్నికల ముందు చేసిన సవాలు ఓడిపోవడంతో ముద్రగడ పద�
YS Sharmila | ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాకపోవడంపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. ఫర్ జగన్.. అగెనెస్ట్ జగన్ పేరుతో ఈ ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు. ఈసారి ప్రజల
AP News | ఏపీలోని రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీలో దారుణం జరిగింది. అష్టా చమ్మా ఆటలో తలెత్తిన వివాదం కారణంగా ఓ యువకుడిని స్నేహితులే హత్య చేశారు. కత్తితో విచక్షణరహితంగా పొడిచి చంపేశారు.
Naga babu | ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు కొణిదెల అన్నారు. విజయవాడలో నాగబాబు బుధవారం మీడియాతో మాట్లాడారు. పవన్ కల్యాణ్కు తగిన పద�
AP News | ఈవీఎంలపై వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలు హాస్యాస్పదమని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి అన్నారు. జగన్ తన ఓటమిని ఇప్పటికైనా అంగీకరించాలని హితవు పలికారు. ఐదేళ్లలో ఒక్కరోజైనా ప్రజల కష్ట�