AP News | అనకాపల్లి జిల్లా విషాదం చోటుచేసుకుంది. సెల్ఫీ తీసుకుంటుండగా కాలు జారి ముగ్గురు ముగ్గురు మహిళలు సముద్రంలో కొట్టుకుపోయారు. వీరిలో ఒకరు మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
AP News | పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీ ఏ మాత్రం తగ్గడం లేదు. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సర్వోన్నత న్యాయస్థానంలో ఎస్ఎల్పీ దాఖలు చేసింది. ఎన్నికల కౌంటింగ్ ప�
Southwest Monsoon | నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మే 30వ తేదీన కేరళను తాకిన రుతుపవనాలు.. ఆదివారం నాడు ఏపీలోకి ప్రవేశించాయి. కర్ణాటక మీదుగా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించాయి.
Buddha Venkanna | ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న తప్పుబట్టారు. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తోందని ధీమా వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి రాకపోతే నాలుక కోసుకుంటానని తెలిపా
AP Election Results | ఏపీ ఫలితాలపై కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి ఉందని అన్నారు. శనివారం ఉదయం సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
YS Jagan | వైఎస్ జగన్ మరోసారి సీఎం కావడం కలలో కూడా జరగదని తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. జూన్ 9వ తేదీన జగన్ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని.. దీనికోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని వైసీపీ నేతలు చేస్తున్న ప్
YS Jagan | 2019లో జరిగిన ఎన్నికల్లో గెలిచి ప్రమాణస్వీకారం చేసి ఇవాల్టికి సరిగ్గా ఐదేండ్లు పూర్తయ్యింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్ జగన్ ఒక ట్వీట్ చేశారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన �
Vizag | తన భర్త తనకే కావాలంటూ మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర పోరాటానికి దిగింది. తనకు విడాకులు ఇవ్వకుండానే మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఆందోళనకు దిగింది. ఈ క్రమంలోనే మరో యువతితో ఉండగా భర్తను రెడ్ హ్యాండెడ�
AP News | ప్రేమించిన అమ్మాయినే దారుణంగా గొంతు కోసి చంపేశాడో యువకుడు. ఆ తర్వాత తాను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ విషాద ఘటన ఏలూరులోని సత్రంపాడులో చోటు చేసుకుంది.
Tirupati | టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మిని పోలీసులు అరెస్టు చేశారు. వెంకటశివారెడ్డిపై హత్యాయత్నం కేసులో శ్రీలక్ష్మితో పాటు ఆమె భర్త చంద్రారెడ్డి, మరో ఇద్దరిని అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Chintha Mohan | ఏపీకి తిరుపతిని రాజధాని చేయాలని కాంగ్రెస్ నాయకుడు చింతా మోహన్ డిమాండ్ చేశారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు సహా అవసరమైన భూములు, మౌలిక వసతులు ఉన్నాయని ఆయన తెలిపారు. తిరుపతిని రాజధానిగా చేస్తే సీమకు
Perni Nani | పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో నిబంధనలను సడలిస్తూ సీఈవో ప్రత్యేక గైడ్లైన్స్ ఇవ్వడం పట్ల వైసీపీ నేత పేర్ని నాని అభ్యంతరం వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ కవర్లు, 13ఏ, 13బీ ని�
Perni Nani | అధికారులు బరించి తెగించి ప్రవర్తిస్తున్నారని పేర్ని నాని అన్నారు. కూటమి నేతలు ఎవరిని నియమించాలని కోరితే.. ఆ అధికారులను నియమించారని ఆరోపించారు. హింస జరిగిన తర్వాత కూడా పోలీసులు స్పందించలేదని అన్నార�