Gudivada Amarnath | వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్న జగన్.. అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చేస్తున్నారు. ఇప్పటికే 11 విడతల్లో నియోజకవర్గ ఇన్ఛార్జిలన
ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై (MLCs) వేటుపడింది. ఎమ్మెల్సీలు వంశీ కృష్ణయాదవ్, మాజీ మంత్రి సీ.రామచంద్రయ్యలపై అనర్హత వేటు వేస్తున్నట్లు శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు.
YS Jagan | పదవిపై తనకు వ్యామోహం కానీ.. అధికారం పోతుందన్న భయం కానీ ఎప్పుడూ లేవని ఏపీ సీఎం జగన్ అన్నారు. పేదోడి భవిష్యత్తును మార్చాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. బాపట్ల జిల్లా మేదరమెట్లలో ఆదివారం నిర్వహించిన
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 11 రోజుల పంచాహ్నిక దీక్షతో నిత్యం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు అలంకారాలు భక్తులను కనువిందు చే
AP News | ఏపీలో పొత్తుల వేళ అనంతపురం అర్బన్లో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. బీజేపీతో టీడీపీ-జనసేన పొత్తు కుదిరినప్పటికీ ఇంకా సీట్ల పంచాయతీ కొలిక్కి రాలేదు. ఇలాంటి సమయంలో అనంతపురం అర్బన్ టికెట్ ఎవరికి కేటాయిస�
Srisailam | మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో భక్తుల రద్దీ కారణంగా దోర్నాల, మన్ననూర్ చెక్ పోస్టు నుంచి శ్రీశైలం వెళ్లే బస్సులు, ఇతర వాహనాలను అనుమతించబోమని నంద్యాల జిల్లా కలెక్టర్ రఘువీర్ వెల్లడించారు. ఇవా
Srisailam | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం క్షేత్రానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన తొలి రోజు మార్చి 1వ తేదీ నుంచి ఇప్పటివరకు దాదాపు 8 లక్షల మంది భక్తులు భ్రమరాంబ �
Srisailam | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీశైల మహాక్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని జోనల్ అధికారులను జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఏర్పా
Srisailam | శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు గురువారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయశాఖ మరియు ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు పట్టువస్ర్తాలు సమర్పించారు. మహా శివరాత్రి బ్రహ్