ఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీతరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణను సుప్రీం పర్యవేక్షణలో జరగాలని ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఈమేరకు కేంద్ర, రాష్ట్ర
Prakasam | ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం (Prakasam) జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. దైవదర్శనానికి వెళ్తూ ఐదుగురు తిరిగిరానిలోకాలకు వెళ్లారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి
శ్రీశైలం : శ్రీశైలం మల్లికార్జున స్వామి అమ్మవార్లకు.. తమిళనాడు రాష్ట్రం మైలపూరులోని కపిలేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకు ముందు ఆలయ సంప్రదాయం ప్రకారం మహాద్వారం దేవస్థ
పటాన్చెరు : హైదరాబాద్ నగర శివారు పటాన్చెరు మండల పరిధిలోని ఓ ఫాంఫౌస్లో నిర్వహిస్తున్న కోడిపందాల స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. పోలీసుల రాకను గమనించిన పలువురు చెట్ల పొదలు దూరి పరారయ్య�
Srikalahasti Fincare Bank Robbery || తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఫిన్కేర్ బ్యాంకు చోరీ కేసులో బిగ్ ట్విస్ట్ ! తనను కట్టేసి బ్యాంకు దోచేశారని ఫిర్యాదు చేసిన మేనేజరే.. దోపిడీకి అసలు సూత్రధారి అని పోలీసుల విచారణలో వ�
Amalapuram | అమలాపురంలో ఇటీవల జరిగిన విధ్వంసకర ఘటనలతో నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలు ఐదో రోజు కూడా పునరుద్ధరణకు నోచుకోలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో �
Nagababu Tour in North Andhra | జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు ఉత్తరాంధ్ర పర్యటన ఖాయమైంది. జూన్ 1 నుంచి ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు జన