Srisailam | శ్రీశైల దేవస్ధానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న అన్నదానానికి పచ్చళ్లను విరాళం ఇచ్చారు. గుంటూరు చిర్రావూరికి చెందిన విజయ ప్రొడక్షన్కు చెందిన కాటూరి రాము 2,040 కేజీల పచ్చళ్లను శ్రీశైల నియోజకవర్గ
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. గురువారం శివరాత్రి పర్వదినం కావడంతో మల్లన్నను దర్శించుకునేందుకు దేశం నలుమూల నుంచి లక్షలాదిగా యాత్రికులు తరలివచ్చారు. అర్
Srisailam | జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలసి ఒకేచోట వెలసిన మహిమాన్విత క్షేత్రమే శ్రీశైలం అని శ్రీశైల జగద్గురు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చెన్నసిద్దరామ శివాచార్య మహాస్వామి అన్నారు. గురువారం ఉదయం క్షేత్రానికి వచ్చిన
Srisailam | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ముఖ్యంగా సొంత వాహన�
Srisailam | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైలం క్షేత్రానికి వచ్చే భక్తుల దాహార్తిని తీర్చేందుకు లక్ష మజ్జిగ ప్యాకెట్లను విరాళంగా అందించారు. అనంతపురం పట్టణానికి చెందిన గాయత్రి మిల్క్ డై�
Srisailam | శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు కాలినడకన వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేసిన మౌళిక వసతులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అందరికీ అందుబాటులో ఉంటున్నట్లు శ్రీశైలం ఎమ్మ
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలిరావడంతో బుధవారం క్షేత్రానికి వచ్చే దారులన్నీ కిక్కిరిసి పోయాయి. బ్రహ్మోత్సవాల
Pawan Kalyan | జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్కు చేగొండి హరిరామజోగయ్య మరోసారి లేఖ రాశారు. రెండో విడత అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసేందుకు తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ సమావేశమయ్యారు. ఏ సీటును ఎవ
Tirupati | ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలోనూ విభజిత ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా తిరుపతిని ఏర్పాటు చేయాలని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ను కోరామని చింతా మోహన్ తెలిపారు. తిరుపతి రాజధాని అవుతుందని బ్రహ్మం గారు 300 ఏ�
AP Politics | వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ-జనసేనతో బీజేపీ పొత్తు ఉంటుందా? లేదా? దీనిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. పొత్తు ఉంటుందని ఒకవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెబుతుంటే బీజేపీ రాష్ట్ర నేతలు మాత్రం తమ నిర్�
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలి వస్తున్న యాత్రికులకు దేవస్థానం ఆధ్వర్యంలో చిత్తశుద్ధితో సేవలందించాలని ఈవో పెద్దిరాజు అన్నారు. అన్నదాన భవనంలో వండుతున్న వంటకా�