AP DSC | ఏపీ డీఎస్సీ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎన్నికల కోడ్ ఉండటంతో డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని ఏపీ సీఈసీ ముఖేశ్కుమార్ మీనా ఆదేశించారు. అలాగే టెట్ ఫలితాలను కూడా ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతనే ప్రకటిం�
AP News | పెళ్లైంది.. ఇక తన భర్తతో సంసార జీవితం గడపాలనుకుంది. కానీ కాళ్లపారాణి ఆరకముందే ఆ నవ వధువు మృతి చెందింది. ఈ విషాద ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది.
YS Jagan | వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ఖాన్కు ఏపీ సీఎం జగన్ బంపరాఫర్ ఇచ్చారు. అసెంబ్లీ సీటు త్యాగం చేసిన హఫీజ్ ఖాన్ను రాజ్యసభకు పంపిస్తానని ప్రకటించారు. మేమంతా సి�
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఆటోనగర్లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. న్యూ ఆటోనగర్లోని ఆయిల్ శుద్ధి చేసే కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి.
Vizag Drug Case | సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ వ్యవహారంతో మత్స్య ఎగుమతులకు తీవ్ర విఘాతం కలుగుతోందని విశాఖ మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. డ్రగ్డీల్ తర్వాత ఆక్వా పరిశ్రమకు నష్టం జ�
Soumya Shetty | స్నేహితురాలి ఇంట్లో కిలో బంగారం కొట్టేసి దొరికిపోయిన సినీ నటి సౌమ్యశెట్టిపై తాజాగా మరో కేసు నమోదైంది. చోరీ కేసులో బెయిల్పై బయటకు వచ్చిన సౌమ్య శెట్టి తమను వేధిస్తున్నదని రిటైర్డ్ పోస్టల్ శాఖ మా�
Vijayasai Reddy | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఇవే చివరి ఎన్నికలు అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబు రాజకీయ జీవితం ముగుస్తుందని విమర్శించారు. నారా లోకేశ్ రాజకీయాలకు పనికిరాడన�
Alla Ramakrishna Reddy | ఎవరెన్ని కుట్రలు చేసినా ఏపీలో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
Vizag Drugs Case | విశాఖ సీపోర్టులో భారీగా డ్రగ్స్ బయటపడటం రాజకీయంగా పెను దుమారం లేపింది. వైసీపీ ప్రభుత్వం ఏపీని డ్రగ్స్ రాజధానిగా చేసిందని.. విశాఖలో పట్టుబడ్డ డ్రగ్స్ వ్యవహారంతో వైసీపీకి సంబంధం ఉందని టీడీపీ అధి�
Vizag Drugs Case | వైజాగ్ డ్రగ్స్ కంటైనర్ కేసు కీలక మలుపు తిరిగింది. కంటైనర్లో ఉన్న స్టాక్ డ్రగ్స్ కాదని సంధ్యా ఆక్వా ఎక్స్పోర్టు యాజమాన్యం తెలుపుతోంది. రొయ్యల మేత కోసం బ్రెజిల్లో ఈస్ట్ కొనుగోలు చేశామని.. �
Vizag | వైజాగ్ తీరంలో డ్రగ్స్ కలకలం రేపాయి. బ్రెజిల్ నుంచి వైజాగ్ సీపోర్టుకు వచ్చిన ఓ కంటైనర్లో 25 వేల కిలోల డ్రగ్స్ దొరికాయి. ఇంటర్పోల్ సమాచారంతో సీబీఐ ఆపరేషన్ గరుడ చేపట్టింది. ఇందులో భాగంగానే వైజాగ్�
Vijayawada West | విజయవాడ వెస్ట్ సీటు పంచాయతీ రోజురోజుకీ రసవత్తరంగా మారుతోంది. పొత్తులో భాగంగా ఈ సీటును ముందుగా జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. దీంతో పోతిన మహేశ్ పోటీ కోసం అంతా సిద్ధం చేసుకున్నారు. కానీ ఇ