AP News | పాపం.. అదే తన చివరి పుట్టిన రోజు అవుతుందని ఆ బాలిక అనుకోలేదేమో ! బర్త్ డే అని అప్పటిదాకా సంతోషంగా ఆడిపాడిన బాలికను విధి కబలించింది. బర్త్ డే పార్టీ చేసుకుని కొద్ది గంటలు అయినా అయ్యిందో లేదో అప్పుడే పై�
YS Viveka Murder Case | మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు అధికారి రాంసింగ్ను విచారణాధికారి బాధ్యతల నుంచి తప్పించి, మరోఅధికారిని నియమి
AP News | ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం చోటుచేసుకుంది. విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్లో లిఫ్ట్వైర్ తెగిపోవడం ఒక్కసారిగా కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు.
Srisailam | ఉగాది బ్రహ్మోత్సవాల నిర్వహణకు శ్రీశైల మహాక్షేత్రంలో సర్వం సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తుండటంతో శ్రీశైల క్షేత్ర వీధ�
AP Politics | కుల పిచ్చి రాజకీయాలతో ఆంధ్రప్రదేశ్ ఆగమైందని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గత 9 ఏండ్లుగా చంద్రబాబు, జగన్ కుల రాజకీయాలు చేస్తున్నారని, ఫలితంగా ఏపీలో అభివృద్ధి, సంక్�
YS Viveka | ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో కడప ఎంపీ అవినాశ్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకాకు 2006 నుంచే ఓ మహిళతో సంబంధం ఉన్నదని, దీంతో ఆమెను పెండ్లి చేసుకునేందుకు ముస్లిం లా �
జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిసి ఒకేచోట వెలసిన మహిమాన్విత క్షేత్రం శ్రీశైలం అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ధనుంజయ్ వై చంద్రచూడ్ అన్నారు. శ్రీశైల శ్రీభ్రమరాంబ, మల్లికార్జున స్వామిని ఆదివార
ఆంధ్రప్రదేశ్లోని (Andhrapradesh) చిత్తూరు (Chittoor) జిల్లా కుప్పం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. గడిపల్లి మండలం సెట్టిపల్లి వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.
BRS | ఆంధ్రప్రదేశ్ నుంచి త్వరలో బీఆర్ఎస్లోకి భారీ చేరికలు ఉంటాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ చెప్పారు. దేశ గతిని మార్చే సత్తా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్కే ఉన్నదని అన్నారు
Thota Chandrasekhar | దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని బీఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. రైతాంగ సమస్యలు అలాగే ఉన్నాయని.. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో �
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో రిజిస్ట్రార్ జారీచేసిన ఓ సర్క్యులర్ వివాదాస్పదమైంది. ఉద్యోగులు, విద్యార్థుల సంక్షేమం కోసం ఈ నెల 24న విశ్వవిద్యాలయంలో ధన్వంతరి మహా మృత్యుంజయ శాంతి హోమ�
ఏపీ బీజేపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. గురువారం గుంటూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను బీ
AP Capital | ఏపీ రాజధాని అంశంలో మళ్లీ అయోమయం తలెత్తింది. రాష్ట్రానికి ఒక్క రాజధాని ఉంటుందా? మూడు రాజధానులు ఉంటాయా? అనే సందిగ్ధం నెలకొంది. అధికార వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానులను తెరమీదకు తెచ్చినప్పటికీ జగన్ �
Srisailam | శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ దర్శన వేళల్లో మార్పులు, ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ మ�