Kodali Nani | చంద్రబాబు నాయుడును రాజకీయ సమాధి చేసే వరకు బతికే ఉంటానని, అంత వరకు విశ్రమించే ప్రసక్తే లేదని మాజీ మంత్రి కొడాలి నాని చంద్రబాబు, పవన్ కల్యాణ్పై ఫైర్ అయ్యారు. తన ఆరోగ్యం వస్తున్న తప్పుడు కథనాలపై ఆయన �
Varahi Vijaya Yatra | జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర రెండో దశ షెడ్యూల్ ఖరారైంది. ఏలూరు నుంచి రెండో విడత యాత్ర ప్రారంభం కానుంది. రెండో విడత యాత్రకు సంబంధించిన ప్రణాళికపై పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్�
Tirumala | తిరుమల శ్రీవారి ఆలయంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆలయ మహాద్వారం వద్ద స్వామి వారి హుండీ కిందపడిపోయింది. ఆలయం నుంచి రోజువారీ హుండీలను పరకామణికి తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా హుండీ కిందపడ�
AP News | అమరావతి : కుటుంబ వివాదాల కారణంగా ఓ సీఐ తన ఇంట్లోనే ఉరేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.
AP News | గన్నవరంలో పెంపుడు పిల్లి మృతి ఇప్పుడు పోలీసులకు తలనొప్పిగా మారింది. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ పిల్లిని చంపేశారని పక్కింటివాళ్లపై ఓ కుటుంబం ఫిర్యాదు చేసింది. పక్కింటి కుటుంబం మాత్రం పిల్లిని చం
Pawan Kalyan | 2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయినప్పుడు సర్వస్వం కోల్పోయినట్లు అనిపించిందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. వారాహి విజయయాత్ర ఆదివారం మలికిపురం చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన బహి�
ఆంధ్రప్రదేశ్లోని (Andhrapradesh) కర్నూలు (Kurnool) జిల్లాలోని కోడుమూరులో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున కోడుమూరు (Kodumuru) సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఐచర్ వాహనం ఎదురుగావస్తున్న బొలెరోను ఢీకొట�
TTD | తిరుమలలో ఐదేండ్ల చిన్నారిపై చిరుత దాడితో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అప్రమత్తమైంది. అలిపిరి నడక మార్గంలో భద్రత పెంచాలని నిర్ణయం తీసుకుంది. చిరుతను పట్టుకునేందుకు గాలిగోపురం నుంచి ఏడో మైలు వరకు 30
Posani Krishnamurali | జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మధ్య మొదలైన వివాదం మరింత ముదురుతోంది. వారాహి విజయయాత్రలో భాగంగా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి, కాపు నేతలపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్�
Pawan Kalyan | వైసీపీది ఉప్మా ప్రభుత్వం అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఈ ప్రభుత్వం వంద మంది కష్టాన్ని కేవలం 30, 40 మందికి పంచి.. దాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకుంటుందని మండిపడ్డారు. ఇది 70 :30 ప్రభుత్వం అని
Margadarsi | హైదరాబాద్ : మార్గదర్శి చిట్ఫండ్ కేసులో ఏపీ ప్రభుత్వం రూ.1035 కోట్లను అటాచ్ చేసింది. రెండో జీవోల కింద ఈ మొత్తాన్ని అటాచ్ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం ఏడీజీ సంజయ్ వెల్లడించారు. మార్గదర్శిల�
AP Schools | ఏపీ విద్యార్థులకు శుభవార్త! ఒంటిపూట బడులను ఈ నెల 24 వరకు పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.
Pawan Kalyan | తన సభలకు రావడం కాదని.. వచ్చే ఎన్నికల్లో తనకు అండగా ఉండాలని, అసెంబ్లీకి పంపించాలని ఏపీ ప్రజలను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోరారు. వారాహి యాత్రలో భాగంగా ఆదివారం కాకినాడ చేరుకున్న పవన్ కళ్యాణ్ ఏ�