Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్ శాఖ అధికారుల నిర్వాకం బయటపడింది. ఓ బంగారం దుకాణానికి నెల రోజులకు గానూ రూ. కోటి కరెంట్ బిల్ విధించారు.
Heart Attack | గణేశ్ నవరాత్రుల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో విషాదం నెలకొంది. వినాయకుడి మండపం ముందు డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు కుప్పకూలాడు. గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషాద ఘటన ఏపీలోని స�
Tirumala | తిరుమలలో మరో చిరుత చిక్కింది. అలిపిరి కాలిబాట మార్గంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో బుధవారం తెల్లవారుజామున చిరుత చిక్కింది.
RTC Bus | ఏపీలోని ప్రకాశంజిల్లా యర్రగొండపాలెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పడిపోవడంతో ఎనిమిదిమంది ప్రయాణికులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే..ఆర్టీసీ ఇంద్ర బస్సు హైదరా
Pawan Kalyan | తెలుగు దేశం పార్టీతో పొత్తులపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేయబోతున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. హిందూపురం ఎమ్మెల్య�
Chandrababu | నైపుణ్యాభివృద్ధి పథకం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు పాలైన మాజీ సీఎం చంద్రబాబుకు మంగళవారం తీవ్ర నిరాశ ఎదురైంది. తనను జ్యుడీషియల్ కస్టడీ (జైలు)లో కాకుండా గృహ నిర్బంధం (హౌస్ రిమాండ్)లో ఉంచాలన్
Vizag Beach | విశాఖ ఆరే బీచ్లో ఇసుక నల్లగా మారింది. ఇలా రంగు మారడం చర్చనీయాంశమైంది. కలుషితమైన వ్యర్థ జలాలు సముద్రంలో కలవడమే అందుకు కారణమని భావిస్తుండగా, అది కారణం కాదని నిపుణులు చెబుతున్నారు.
Chandrababu | ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు ఐటీ నోటీసుల వ్యవహారంలో ఇద్దరు నిందితులు విదేశాలకు పారిపోయారు. ఐటీ నోటీసుల గురించి తెలుసుకున్న మనోజ్ వాసుదేవ్ ఈ నెల 5న దుబాయ్ పారిపోగా.. చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాసర
Vizag Beach | విశాఖ సాగరతీరం మరోసారి నల్లగా మారిపోయింది. సముద్రంలో నుంచి బొగ్గు పొడి గుట్టలుగా కొట్టుకొచ్చిందా అన్నట్టుగా ఆర్కే బీచ్లోని ఇసుక నలుపు వర్ణంలోకి మారిపోయింది. ఇది చూసి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
KA Paul | వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. వైజాగ్లో దీక్ష చేపట్టిన అనంతరం కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ.. లాభాల్లో నడుస్�
Srivari Brahmotsavalu | తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారయ్యాయి. అధిక మాసం వల్ల రెండు సార్లు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. సెప్టెంబర్ 18-26 తేదీల మధ్య సాలకట్ల, అక్టోబర్ 15-23 మధ్య నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తా�
Srisailam | శ్రీశైల క్షేత్రంలో సంచరిస్తున్న ఎలుగుబంటిని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. గత రెండు రోజులుగా శ్రీశైలం మల్లిఖార్జున స్వామి ఆలయానికి సమీపంలో ఎలుగుబంటి సంచరించడం కలకలం సృష్టిస్తోంది.