AP News | ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయవ్య దిశగా కదులుతూ పశ్చిమ బంగాళాఖాతంలో బుధవారానికి వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ కేంద్రం మం�
Tirumala temple | దీపావళి పండుగ సందర్భంగా కలియుగ వైకుంఠమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పండుగ నాడు మొత్తం 74,807 మంది భక్తులు శ్రీ అలిమేలు మంగ, పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి వారిని ద
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు సోమవారం ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. సోమవారం ఆది దంపతుల దర్శనాల కోసం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులతో క్షేత్�
Chandrababu | తెలుగుదేశం పార్టీ అధ్యక్షు డు చంద్రబాబుకు సీఐడీ మరో షాకిచ్చిం ది. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు సంబంధించిన కేసులో చంద్రబాబును సీఐడీ ఏ2గా చేర్చింది. ఏపీఎండీసీ ఇచ్చిన ఫ�
Chandrababu | బెయిల్పై విడుదలైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు మరిన్ని షరతులు విధించాలని కోరుతూ ఏపీ సీఐడీ బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
Chandrababu | చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. తమ నిర్ణయాన్ని మంగళవారం వెల్లడిస్తామని న్యాయమూర్తి పేర్కొన్నారు.
కర్ణాటకలోని చిక్బళ్లాపూర్ (Chikkaballapur) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం చిక్బళ్లాపూర్ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 12 మ
Srisailam | పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 28న సాయంత్రం 5 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివేయనున్నారు. 29వ తేదీ ఉదయం 5 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి.. ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, ప్రాతఃకాల పూజల అనంతర�
Devi Kanaka Durga | విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ దసరా ఉత్సవాల్లో ఎనిమిదో రోజైన దుర్గాష్టమి సందర్భంగా దుర్గాదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తు�
AP News | ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడు కొమ్మిరెడ్డి అవినాశ్ భారీ కుంభకోణానికి పాల్పడ్డాడు. ట్రాఫిక్ ఈ-చలానాల రూపంలో ఏపీ పోలీసులు వసూలు చేసిన సొమ్ము నుంచి ఏకంగా రూ.36.55 కోట్లను తన సొంత ఖాతాలోక�
AP High court Judgers | ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా శనివారం ఉదయం నలుగురు జడ్జిలు ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం ఘనంగా జరిగింది. కొత్
AP News | ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు శనివారం నుంచి దసరా సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 14 నుంచి 24వ తేదీ వరకు దసరా సెలవులను ఖరారు చేస�