Pawan Kalyan | జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్కు మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య సంచలన లేఖ రాశారు. చంద్రబాబే కాబోయే సీఎం అని లోకేశ్ ప్రకటించారని గుర్తుచేసిన ఆయన.. చంద్రబాబు సీఎం కావడా�
Tirumala | తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ నెల 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో దాదాపు 8 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉంది. తిరుమలకు రద్దీ పెరగనున్న �
Viveka murder case | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్త పరిణామం చోటుచేసుకుంది. వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డితోపాటు ఆ కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఎస్పీ రాం�
AP News | తెలుగు రాష్ట్రాలను చలి గజగజ వణికిస్తోంది. ఈ చలి నుంచి తట్టుకునేందుకు వృద్ధులు చలి మంటలను కాచుకుంటున్నారు. చలి మంటలు దుప్పటికి అంటుకోవడంతో ఓ వృద్ధుడు సజీవదహనం అయ్యాడు.
Tirumala | తిరుమలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. శ్రీవారి సప్తగిరులను మొత్తం మేఘాలు కప్పేశాయి. పొగమంచు నిండి ప్రకృతి రమణీయంగా కనిపిస్తున్న తిరుగిరులను చూసి భక్తులు మైమరిచిపోతున్నారు. అయితే మరోవైపు వాహనదారులు
AP Elections | ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముందుగానే జరగనున్నాయా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు అందుకు బలాన్నిస్తున్నాయి. అనుకున
AP Cabinet | సామాజిక పెన్షన్లను రూ.3 వేలకు పెంచుతూ ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన అమరావతి సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది. సుమారు 45 అంశాలపై చర్చించారు.
Mlc Shaik Sabji | రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఎమ్మెల్సీ షేక్ సాబ్జి (Mlc Shaik Sabji) మరణించారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.
AP | ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. గ్రూప్-2 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు సీఎం జగన్ ఉత్సాహాన్ని ఇచ్చే వార్త చెప్పారు. 897 పోస�
Michaung Cyclone | ఏపీ, తమిళనాడు రాష్ట్రాలను అల్లకల్లోలం చేస్తున్న మిగ్జాం తుఫాన్ తీరాన్ని తాకింది. బాపట్ల సమీపంలో ఇది తీరాన్ని తాకింది. మధ్యాహ్నం 12 గంటల్లోపు తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నెల్
Chandra Babu | రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR) కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాయిదా వేసింది.
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో (Piduguralla) దారుణం చోటుచేసుకున్నది. కోనంగి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హత్యకు (Murder) గురయ్యారు.
Weathter Alert | పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారినట్టు భార త వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. 6 గంటల నుంచి ఉత్తర ఈశాన్య దిశగా గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ వాయుగ
TTD | వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించబోయే జంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. కొత్త జంటలకు తిరుమల శ్రీవారి ఆశీస్సులు పొందే అవకాశాన్ని కల్పించింది.