Srisailam | శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి తాత్కాలికంగా వరద ప్రవాహం తగ్గింది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం 864.70 అడుగులు ఉన్నది.
శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. సోమవారం జూరాల ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్ల నుంచి 20,310 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 36,491 క్యూసెక్కుల నీరు విడుదలైంది.
Janasena Party | చాలామంది నటులు మాత్రం జనసేనకు ఓపెన్ గానే సపోర్ట్ చేస్తున్నారు. అందులో హైపర్ ఆది లాంటి వాళ్లు ఎప్పుడూ ముందే ఉంటారు. జనసేన పార్టీకి సంబంధించిన ఏ మీటింగ్ జరిగినా కూడా హైపర్ ఆదితో పాటు మరికొందరు నటులు �
Tomato | టమాటా రైతు దశమారింది. నిరుడు నష్టపోయిన ఆయనకు, నేడు ఏకంగా రూ.4 కోట్ల లాభం తెచ్చిపెట్టింది. ఈ అదృష్టం ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన మురళిని వరించింది. ఏటా టమాటాలు పండించే ఈయన, నిరుడు ధరలు లేక రూ.1.5 కోట్ల �
AP News | మొదటి భార్య ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నాడంటూ.. భర్త మర్మాంగాలను రెండో భార్య బ్లేడ్తో కోసేసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వెలుగు చూసింది.
YS Viveka Murder Case | ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకున్నది. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను సీబీఐ సాక్షిగా చేర్చింది. ఆమెను 259 సాక్షిగా పేర్కొంటూ సీబీఐ కోర్టుక�
Petrol Price | గురువారం లోక్సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా పెట్రో ఉత్పత్తులపై దేశమంతా ఒకే ధరల విధానం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నదా? అని రాజస్థాన్ బీజేపీ ఎంపీ రాహుల్ కశ్వాన్ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమ
Botsa Satyanarayana | ‘సొమ్ములు పోనాయి.. నానేటి సేసేది.. నానేటి గావాల్న జేసినాన ఇదంతా?’.. ఇవి 18 ఏండ్ల కింద అప్పుడు పరిశ్రమల మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర యాసలో అన్న మాటలివి. విశాఖలో ఫోక్స్వ్యాగన్ కార్ల కంపె�
Pawan Kalyan | జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్పై విజయవాడలోని కృష్ణలంకలో కేసు నమోదైంది. వారాహి విజయయాత్రలో భాగంగా ఏలూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలకు గానూ ఆయోధ్యనగర్కు చెందిన దిగమంటి సురేశ్ అ�
YSRCP | వైసీపీకి భారీ షాక్కు తగిలింది. విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు, పంచకర్ల రమేశ్ బాబు పార్టీ నుంచి వైదొలిగారు. జిల్లా అధ్యక్ష పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. గురువారం వై