Pawan Kalyan | జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. చేబ్రోలులోని తన నివాసం నుంచి ర్యాలీగా వెళ్లి.. పిఠాపురం ఎంపీపీ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్
Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆస్తులు 39 శాతం పెరిగాయి. చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరికి కలిపి రూ.931 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఈ విషయాన్ని నామినేషన్ సమయంలో ఎన్నికల కమిషన్కు ఇచ్చిన అఫిడవిట్ల�
AP News | మాజీ సీఎం కిరణ్కుమార్ రెడ్డికి ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాను కాంగ్రెస్లో ఉన్నప్పుడు సోనియా గాంధీ కాళ్లనే మొక్కలేదని.. అలాంటిది కిరణ్కుమార్ రెడ్డి కా
Perni Nani | టీడీపీ అధినేత బందరులో చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత పేర్ని నాని మండిపడ్డారు. ఆయన మాట్లాడిన ప్రతి మాట అసత్యమేనని ఖండించారు. చంద్రబాబును తిట్టడానికే తనకు మంత్రి పదవి ఇచ్చారని.. తనను బూతుల నాని అని చంద్రబ
Pithapuram | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై ఏపీ మంత్రి జోగి రమేశ్ మండిపడ్డారు. ఇద్దరూ కలిసి జగన్పై విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో గ
YS Viveka Murder Case | ఏపీ ఎన్నికల వేళ కడప కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. వివేకా హత్య కేసు గురించి ఎక్కడా ప్రస్తావించకూడదని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, సునీత, టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధ�
Chandrababu | ఏపీ సీఎం వైఎస్ జగన్ మీద దాడి కేసుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. రాయి దాడి ఘటనతో అధికార వైసీపీ పార్టీ అభాసుపాలైందని విమర్శించారు. నిందితులకు టీడీపీ నేతలతో సంబంధం ఉన్నట్లు ప్రభుత్వ�
Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగిస్తుండగా ఓ ఆగంతకుడు రాయి విసిరారు. ప్రజాగళం వాహనం వెనుక నుంచి రాయి విసిరి ఆగంతకుడు పరారయ్యాడు. దీంతో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కా
Pawan Kalyan | ఏపీ సీఎం జగన్పై దాడి ఘటన మరవకముందే.. అలాంటిదే మరో ఘటన జరిగింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్పై కూడా ఓ ఆగంతుకుడు రాయి విసిరాడు. అదృష్టవశాత్తూ రాయి దూరంగా పడటంతో పెను ప్రమాదం తప్పింది.
YS Jagan | ఏపీ సీఎం వైఎస్ జగన్పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. వెల్లంపల్లి శ్రీనివాస్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఆదివారం ఉదయం ఘటనాస్థలిని పరిశీలించిన సీన్ ర�
YS Jagan | సీఎం జగన్ను అంతమొందించేందుకు కుట్రలు పన్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే పదునైన రాయితో దాడి చేశారని ఆరోపించారు. కావాలని దాడి చేయించుని కను గుడ్ల�
సీఎం జగన్పై దాడి దారుణమని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Ramakrishna Reddy) అన్నారు. ముఖ్యమంత్రిపై దాడిని పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని చెప్పారు. ఇది పిరికిపంద చర్య అని విమర్శించారు.