AP Congress | వచ్చే ఎన్నికల నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదలయ్యింది. అసెంబ్లీకి 12, లోక్సభకు ఆరుగురు అభ్యర్థులను ప్రకటిస్తూ ఈ జాబితాను విడుదల చేసింది. ఇప్పటివరకు మొత్తంగా కాంగ్రెస్ పార్ట�
Pithapuram | పిఠాపురంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తుండటంతో ఈసారైనా ఆయన గెలుస్తారా? అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బిగ్బాస్ ఫేమ్, ట్రాన్స్
Pawan Kalyan | అనకాపల్లి అంటే అందరికీ బెల్లం గుర్తుకొస్తుంది.. కానీ ఇప్పుడు అనకాపల్లి పేరు వింటే కోడిగుడ్డు పేరు వినబడుతుందని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ను ఉద్దేశించి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు
Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్లు, ఐపీఎస్లు బదిలీ అయ్యారు. ఎన్నికల నేపథ్యంలో పలువుర్ని బదిలీ చేస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చింది. ఇవాళ రాత్రి 8 గంటల లోగా బాధ్యతలు తీసుకోవాలని సూచించింది.
Kodali Nani |కృష్ణ జిల్లా గుడివాడలో వైసీపీ నేత కొడాలి నానికి అభిమానులు పాలాభిషేకం చేయడం ఏపీలో హాట్ టాపిక్గా మారింది. దీనిపై ప్రజలు కొడాలి నానిని నిలదీశారంటూ పలు మీడియాల్లో వార్తలు వైరల్గా మారాయి. ఈ క్రమంలో క�
Pawan Kalyan | ఫ్యాన్కు సౌండ్ ఎక్కువ.. గాలి తక్కువ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. పిఠాపురం చేబ్రోలులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిఠాపుర�
YS Jagan | వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ఖాన్కు ఏపీ సీఎం జగన్ బంపరాఫర్ ఇచ్చారు. అసెంబ్లీ సీటు త్యాగం చేసిన హఫీజ్ ఖాన్ను రాజ్యసభకు పంపిస్తానని ప్రకటించారు. మేమంతా సి�
Pithapuram | ఇటీవల జనసేనను వీడి వైసీపీలో చేరిన పిఠాపురం నేత మాకినీడి శేషుకుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును మోయడానికే జనసేన పుట్టినట్లు ఉందని ఆమె ఆరోపించారు. ఇన్ఛార్జిలు ఏం చేస్తున్నారనే వివరాలను పవన�
Vijayasai Reddy | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఇవే చివరి ఎన్నికలు అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబు రాజకీయ జీవితం ముగుస్తుందని విమర్శించారు. నారా లోకేశ్ రాజకీయాలకు పనికిరాడన�
Devineni Smitha | పెనమలూరు టీడీపీలో కొత్త పంచాయితీ మొదలయ్యింది. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా బోడె ప్రసాద్కు టికెట్ ఇవ్వడం పట్ల చలసాని పండు (వెంకటేశ్వరరావు) కుమార్తె దేవినేని స్మిత అసమ్మతి గళం విప్పింది. చం
Alla Ramakrishna Reddy | ఎవరెన్ని కుట్రలు చేసినా ఏపీలో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
RK Roja | రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి ఆర్కే రోజా గురించి తెలియనివారు ఎవరుంటారు. అటు రాజకీయాల్లో, ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు ఆమె. సినిమాల్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలిగిన రోజా ప్రస్తుతం ర
Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పొత్తులు లేకుండా చంద్రబాబు పోటీ చేయలేడని.. ఆయన ఓ రాజకీయ వికలాంగుడు అని విమర్శించారు.