Posani Krishnamurali | టీడీపీ అధినేత చంద్రబాబుపై పోసాని కృష్ణమురళి తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ సీఎం జగన్ను హత్య చేసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేస్తారు. జగన్ను చంపేస్తానని చంద్రబాబు బహిర�
AP Elections | అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి గెలుపొందుతుందని.. సైకో జగన్ ఇంటికి పోవడం ఖాయమని.. దానికితోడు ఇవాళ మేనిఫెస్టో అంటూ రాజీనామా కూడా చేసేశాడని, రాజకీయాలకు అస్త్రసన్యాసం చేశాడని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం అధి
AP News | ఏపీలో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. కేవలం ప్రచారం మాత్రమే కాకుండా నామినేషన్ల సమయంలోనూ తమ బలాన్ని చూపించుకునేందుకు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శింగనమల టీడీపీ అభ్యర్థి బండార
Vidadala Rajini | ఏపీ ఎన్నికల వేళ నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థిని కిడ్నాప్ చేయడం గుంటూరులో కలకలం సృష్టించింది. గుంటూరు పశ్చిమ నుంచి వైసీపీ తరఫున విడదల రజినీ పోటీ చేస్తోంది. ఈ క్రమంలోనే అదే పేరు ఉన్న మరో మహి�
Chandrababu | జనసేనాని పవన్ కల్యాణ్పై టీడీపీ అధినేత చంద్రబాబు నోరుజారాడు. పైసాకు పనికిరాని వ్యక్తి పవన్ కల్యాణ్ అంటూ విమర్శలు చేశారు. జగన్ను ఉద్దేశించి ఆరోపణలు చేయబోయిన చంద్రబాబు పొరపాటున పవన్ కల్యాణ్ ప�
AP News | సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్ను ఎన్నికల కమిషన్ నియమించింది. విజయవాడ సీపీగా పీహెచ్డీ రామకృష్ణకు బాధ్యతలు అప్పగించింది. గురువారం ఉదయంలోపు బాధ్యతలు చేపట�
YS Jagan | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. తనను చంద్రబాబు బచ్చా అంటున్నాడని.. తాను బచ్చా అయితే.. తన చేతిలో ఓడిన నిన్ను ఏమనాలని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమం
Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆస్తులు 39 శాతం పెరిగాయి. చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరికి కలిపి రూ.931 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఈ విషయాన్ని నామినేషన్ సమయంలో ఎన్నికల కమిషన్కు ఇచ్చిన అఫిడవిట్ల�
Chandrababu | ఏపీ సీఎం వైఎస్ జగన్ మీద దాడి కేసుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. రాయి దాడి ఘటనతో అధికార వైసీపీ పార్టీ అభాసుపాలైందని విమర్శించారు. నిందితులకు టీడీపీ నేతలతో సంబంధం ఉన్నట్లు ప్రభుత్వ�
Actor Vishal | ఏపీ రాజకీయాలపై ఏపీ నటుడు విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ మరోసారి గెలుపొంది.. ముఖ్యమంత్రి కావడం ఖాయమని తెలిపారు. తాను వైఎస్సార్సీపీకి మద్దతుదారుడిన
Jenasena Party | తిరుమల క్షేత్ర పవిత్రను అధికార వైఎస్సార్ సీపీ ప్రభుత్వం, కోరితెచ్చుకున్న అధికారులు తిరుమల క్షేత్రానికి ఉన్న పవిత్రతను వైసీపీ ప్రభుత్వం మంటగలిపేసిన తీరు భక్తులను మనోవేధనకు గురి చేసిందని, కూటమి �
YS Sharmila | వైఎస్ షర్మిలపై ఒకప్పటి ఆమె ప్రధాన అనుచరుడు కొండా రాఘవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్న వైఎస్ జగన్పై ఆరోపణలు చేస్తూ ఆమె రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. షర్మిల చేస్తున్న విష ప్రచారాలను ఖ