Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు నంద్యాల పోలీసులు షాకిచ్చారు. ఎలాంటి అనుమతి లేకుండా జనసమీకరణ చేశారని అల్లు అర్జున్తో పాటు నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్ప రవిపై కేసు నమోదు చేశారు. ఎన్నికల కమిషన్ అను
Pithapuram | ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన శనివారం నాడు పిఠాపురంలో పర్యటించిన ఏపీ సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని మాటిచ్చారు. అలాగే కుప్పంలో భరత్ గెలస్తే మంత్రిని �
AP Elections | తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం నెలకొంది. మరికొద్ది గంటల్లో పోలింగ్ జరగనుండటంతో ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి ఏపీ, తెలంగాణ ప్రజలు సొంతూళ్లకు వెళ్తున్నారు. ఉపాధి, ఇతరత్రా అవసరాల కోసం సొంతూళ్�
Pithapuram | పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలుపును ఎవరూ ఆపలేరని ఆ పార్టీ నేత ఏఎం రత్నం అన్నారు. తిరుపతి పర్యటనలో భాగంగా ఏఎం రత్నం మీడియాతో మాట్లాడుతూ.. డబ్బులు ఇచ్చినా తీసుకోకుండా �
Pawan Kalyan | మార్పు కోసం పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడని అనుకున్నామని.. కానీ ఆయన ప్యాకేజీ తీసుకుని టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊడిగం చేయడానికి వచ్చాడని ఈ మధ్యే అర్థమయ్యిందని వైసీపీ నేత పోతిన మహేశ్ విమర్శ�
AP DGP | ఆంధ్రప్రదేశ్ డీజీపీగా హరీశ్ గుప్తా నియామకమయ్యారు. డీజీపీగా హరీశ్ గుప్తాను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్ జవహర్రెడ్డికి సూచనలు చేసింది. ఈ సందర్భంగా తక్షణమ�
AP DGP | ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ డీజేపీపై రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు వేసింది. ఆయన్ను విధుల నుంచి వెంటనే రిలీవ్ కావాలని ఆదేశించింది. అలాగే ముగ్గురు పేర్లతో కూడిన ప్య
Lakshmi Parvathi | నందమూరి బాలకృష్ణపై ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తండ్రి ఎన్టీఆర్కు అండగా నిలబడని బాలకృష్ణ.. ప్రజలకు ఏ విధంగా అండగా ఉంటారని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంల�
Land Titling Act | ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తొలిసారిగా స్పందించారు. ప్రజల ఆస్తులను కొట్టేసేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని టీడీపీ అధినేత చంద్ర
Lakshmi Parvathi | చంద్రబాబు వల్ల ఎక్కువగా నష్టపోయింది ఎన్టీఆర్ కుటుంబమే అని ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. మమ్మల్ని మోసం చేయడమే కాకుండా కుప్పం ప్రజలను గత 35 ఏండ్లుగా మోసం చే�
YS Avinash Reddy | టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మేనిఫెస్టోను ఎవరూ సీరియస్గా తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలపై ఎవరికీ నమ్మ�
Vijayasai Reddy | ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు లోక్సభ వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడి నుంచి మొదలు ఇతర టీడీపీ నేతలు అందరూ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డార�