Pithapuram | ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం హాట్ టాపిక్గా మారింది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పడంతో టీడీపీలో అసమ్మతి చెలరేగింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర�
AP Elections | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు ఆయా పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష టీడీపీ దాద
Congress Party | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. దీంతో ఆయా పార్టీలు అసెంబ్లీకి పోటీ చేయబోయే అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. అయితే సీటు దక్కని నేతలు పార్టీలు మారుత�
TDP | టీడీపీ ఎంపీ అభ్యర్థులపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇవాళ, రేపు ఎంపీ అభ్యర్థులను ప్రకటించే దిశగా బాబు చర్యలు తీసుకుంటున్నారు.
లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఎన్నికల నగారా మోగింది. ఏపీ అసెంబ్లీకి పార్లమెంట్ ఎన్నికల నాలుగో విడత జరిగే మే 13న ఒకే దశలో ఎన్నికలు జరుగనున్నాయి. ఆ రోజున రాష్ట్రంలోని 25 లోక్సభ సీట్లతో సహా 175 �
Janasena | ఏపీ రాజకీయాల్లో జనసేన పరిస్థితి ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన ఇప్పటికే చాలా నష్టపోయింది. కేవలం 24 సీట్లకే పరిమితమయ్యింది. ఇక బీజేపీ కూడా కూటమిలో చేరడంతో మరో మూడు సీట్�
Bolisetty Sayanarayana | జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ఆసక్తికర ట్వీట్ చేశారు. పదేండ్ల సమయాన్ని, డబ్బు ఖర్చుపెట్టినా తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తనను పిలిచి మాట్లాడలేదని అసంతృప్తి వ్య
Pawan Kalyan | జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్కు చేగొండి హరిరామజోగయ్య మరోసారి లేఖ రాశారు. రెండో విడత అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసేందుకు తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ సమావేశమయ్యారు. ఏ సీటును ఎవ
TDP | వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ ప్రకటించిన తొలి అభ్యర్థుల జాబితా సత్యసాయి జిల్లా మడకశిరలో చిచ్చు రేపింది. మాజీ ఎమ్మెల్యే ఈరన్న తనయుడు సునీల్కుమార్కు టికెట్ ఖరారు చేయడం పట్ల అసమ్మతి చెలరేగ
Pithapuram | ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పిఠాపురం కేంద్రంగా కొత్త పాలిటిక్స్ తెరలేస్తున్నాయి. గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఈసారి పిఠాపురం నుంచి బరిలో దిగాలని చూస�
Mangalagiri | మంగళగిరి నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గత ఎన్నికల్లో మాదిరిగానే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ను ఇక్కడ చిత్తుగా ఓడించాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ క్రమంలోనే అ�