ఏపీ అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని సీతారాం రాజకీయ పార్టీ నాయకుడిలా వ్యవహరించకుండా హుందాగా ఉండాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు. సభలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే...
AP assembly | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరికొద్ది సేపట్లో ప్రారంభంకానున్నాయి. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలనే ఉద్దేశంతో మత్స్య పరిశ్రమను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని అసెంబ్లీ స్పీఎకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆంధ్రప్రదేశ్ సమీకృత నీటిపారుదల, వ్�
AP Assembly | ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన బిల్లును ఉపసంహరించుకున్న వైసీపీ ప్రభుత్వం.. తాజాగా శాసనమండలి రద్దు తీర్మానాన్ని కూడా వెనక్కి తీసుకుంది.
AP News | టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. అమరావతి అంటే తనకు వ్యతిరేకత లేదని, ఈ ప్రాంతమంటే తనకు కూడా ప్రేమ అని జగన్ స్పష్టం చేశారు. ఇక్కడ త�
AP News | ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. శాసనసభలో కీలక ప్రకటన చేశారు. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. పూర్తి సమగ్రమైన, మెరుగైన �
అమరావతి : ఏపీ అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యులపై వైసీపీ నేతల వ్యాఖ్యలను నిరసిస్తూ సినీనటుడు నారా రోహిత్ ఆదివారం నారావారిపల్లెలో నిరసన తెలిపారు. ముందుగా చంద్రబాబు తల్లిదండ్రులు దివంగత �
Rajanikanth | రెండ్రోజుల కిందట అసెంబ్లీలో.. చంద్రబాబు పట్ల వైసీపీ నేతల పదజాలాన్ని అన్ని వర్గాల ప్రముఖులూ ఖండిస్తున్నారు. తాజాగా తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ తెలుగుదేశం