TDP | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే సభకు అంతరాయం కలిగిస్తుండటంతో టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సితారాం సస్పెండ్ చేశారు. సభా కార్యక్రమాలకు అడ్డుపడుతుండటంతో 11 మంది
జంగారెడ్డి గూడెం ఘటన ఏపీ అసెంబ్లీని మరోసారి కుదిపేసింది. రెండో రోజు కూడా జంగారెడ్డి గూడెం నాటు సారా మరణాలపై చర్చించాల్సిందేనని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. వాళ్లను బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు సస్ప�
మంత్రి బడ్జెట్ ప్రసంగం చేస్తుండగా.. టీడీపీకి చెందిన సభ్యలు పలుమార్లు అడ్డుకున్నారు. స్పీకర్ ఎంతగా వారిస్తున్నా వినకుండా సభలో నినాదాలు చేయడంతో తమ్మినేని సీతారాంకు చిర్రెత్తుకొచ్చింది. ఫైనల్ వార్నింగ�
ఏపీ వార్షిక బడ్జెట్ 2022-23 లో భాగంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి కురసాల కన్నబాబు వ్యవసాయ బడ్జెట్ను శాసనసభలో శుక్రవారం ప్రవేశపెట్టారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ జగన్ ప్రభుత్వం...
అశుతోష్ మిశ్రా నివేదికను ఇప్పుడు బహిర్గతపరచాల్సిన అవసరం ఏంటని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. ‘పెళ్లైన ఆరు నెల్లకు శుభలేఖ అచ్చేసినట్లుగా’ ఉన్నదని...
ఏపీ అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని సీతారాం రాజకీయ పార్టీ నాయకుడిలా వ్యవహరించకుండా హుందాగా ఉండాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు. సభలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే...
AP assembly | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరికొద్ది సేపట్లో ప్రారంభంకానున్నాయి. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.