Chandrababu | టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. సీఎం అయ్యాకే ఈ సభలో తిరిగి అడుగుపెడతానంటూ చంద్రబాబు శపథం చేసి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అయితే ఇవాళ
Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బోరున విలపించారు. అసెంబ్లీలో అధికార వైసీపీ నేతలు తన భార్యపట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను సభలో అడుగుపెట్టనని ప్రకటించి శాసనసభ నుంచి వాకౌట్ చేశారు.
అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు, విద్యుత్ చార్జీలు అధికంగా ఉన్నాయని నిరసిస్తూ టీడీపీ నాయకులు గురువారం పాదయాత్ర నిర్వహించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు టీడీపీ అధినే