అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలనే ఉద్దేశంతో మత్స్య పరిశ్రమను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని అసెంబ్లీ స్పీఎకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆంధ్రప్రదేశ్ సమీకృత నీటిపారుదల, వ్�
AP Assembly | ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన బిల్లును ఉపసంహరించుకున్న వైసీపీ ప్రభుత్వం.. తాజాగా శాసనమండలి రద్దు తీర్మానాన్ని కూడా వెనక్కి తీసుకుంది.
AP News | టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. అమరావతి అంటే తనకు వ్యతిరేకత లేదని, ఈ ప్రాంతమంటే తనకు కూడా ప్రేమ అని జగన్ స్పష్టం చేశారు. ఇక్కడ త�
AP News | ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. శాసనసభలో కీలక ప్రకటన చేశారు. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. పూర్తి సమగ్రమైన, మెరుగైన �
అమరావతి : ఏపీ అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యులపై వైసీపీ నేతల వ్యాఖ్యలను నిరసిస్తూ సినీనటుడు నారా రోహిత్ ఆదివారం నారావారిపల్లెలో నిరసన తెలిపారు. ముందుగా చంద్రబాబు తల్లిదండ్రులు దివంగత �
Rajanikanth | రెండ్రోజుల కిందట అసెంబ్లీలో.. చంద్రబాబు పట్ల వైసీపీ నేతల పదజాలాన్ని అన్ని వర్గాల ప్రముఖులూ ఖండిస్తున్నారు. తాజాగా తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ తెలుగుదేశం
Jr NTR | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. అసెంబ్లీ ఘటన తనను కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రజాసమస్యలపై చర్చలు జరగాలని,
MLA Roja | టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏడుపుతో తాను ఇవాళ హ్యాపీగా ఉన్నానని సంతోషం వ్యక్తం చేశారు. అందరి ఉసురు తగిలి బాబు ఇవాళ ఇలా
Chandrababu | టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. సీఎం అయ్యాకే ఈ సభలో తిరిగి అడుగుపెడతానంటూ చంద్రబాబు శపథం చేసి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అయితే ఇవాళ
Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బోరున విలపించారు. అసెంబ్లీలో అధికార వైసీపీ నేతలు తన భార్యపట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను సభలో అడుగుపెట్టనని ప్రకటించి శాసనసభ నుంచి వాకౌట్ చేశారు.
అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు, విద్యుత్ చార్జీలు అధికంగా ఉన్నాయని నిరసిస్తూ టీడీపీ నాయకులు గురువారం పాదయాత్ర నిర్వహించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు టీడీపీ అధినే