AP Assembly Elections | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటిచేస్తుండడం
AP Elections | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు ఆయా పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష టీడీపీ దాద
Congress Party | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. దీంతో ఆయా పార్టీలు అసెంబ్లీకి పోటీ చేయబోయే అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. అయితే సీటు దక్కని నేతలు పార్టీలు మారుత�
TDP | టీడీపీ ఎంపీ అభ్యర్థులపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇవాళ, రేపు ఎంపీ అభ్యర్థులను ప్రకటించే దిశగా బాబు చర్యలు తీసుకుంటున్నారు.
AP Politics | ఏపీలో అధికార పార్టీ వైసీపీని ఓడించేందుకు టీడీపీ - జనసేన జతకట్టిన సంగతి తెలిసిందే. భారతీయ జనతా పార్టీ కూడా టీడీపీ - జనసేనతో కలిసి పోటీ చేస్తుందని వార్తలు వచ్చాయి. టీడీపీ - జనసేన కూటమిత�
AP Assembly | ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. మూడోరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. ఈ క్రమంలో అస�
YS Jagan | చంద్రబాబు కేవలం వాగ్ధానాలే ఇస్తారని.. వాటిని అమలు మాత్రం చేయరని ఏపీ సీఎం వైఎస్ జగన్ విరుచుకుపడ్డారు. తాను మాత్రం ఐదేండ్లలో ఏ కారణం కూడా చూపించి ఇచ్చిన హామీలను ఎగ్గొట్టలేదని స్పష్టం చేశారు. 2014 ఎన్నిక�
Lathi charge | గ్రామ పంచాయతీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించిన సర్పంచుల పై పోలీసులు లాఠీచార్జి చేశారు.
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ (AP Assembly) సమావేశాలు తీవ్ర గందరగోళం మధ్య ప్రారంభమయ్యాయి. రెండో రోజు సమావేశాలు ప్రారంభమైన వెంటనే చంద్రబాబు (Chandrababu) అరెస్టుపై చర్చించాలని టీడీపీ (TDP) సభ్యులు పట్టుబట్టారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 9 బిల్లులు ఆమోదం పొందాయి. బుధవారం మూజువాణి ఓటుతో తొమ్మిది బిల్లులను సభ ఆమోదించింది. ఈ బిల్లుల్లో ముఖ్యంగా ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును డాక్టర్ వైఎస్ రాజశేఖర్�
Tdp Members suspension| ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ కొనసాగు తుంది. ఇవాళ కూడా అసెంబ్లీ సమావేశాల మూడోరోజూ తమకు
ఏపీ అసెంబ్లీ పోలవరంపై దద్దరిల్లింది. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నది. సీఎం జగన్ అసెంబ్లీలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ...