AP News | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్పై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి జగన్ మానసిక పరిస్థితి బాగోలేదని విమర్శించారు. అందుకే ప్రెస్�
Chandrababu | సభలో ప్రతిపక్షం లేదు కదా.. మనకేం ఉందని నిర్లక్ష్యంగా ఉండొద్దని కూటమి ఎమ్మెల్యేలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. వాళ్లకు బాధ్యత లేదు కానీ.. మనకు ఉందని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్పై నిర
Varudu Kalyani | ఏరు దాటాక తెప్ప తగలేసినట్లుగా కూటమి బడ్జెట్ ఉందని ఎమ్మెల్సీ, వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కల్యాణి ఎద్దేవా చేశారు. ఏడు నెలల పాటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అమలు చేసి దేశ చరిత్రలోనే ఎ
Roja Selvamani | ఏపీ సీఎం చంద్రబాబు మహిళలను మరోసారి మోసం చేశారని మాజీ మంత్రి రోజా సెల్వమణి అన్నారు. ఎన్నికల్లో చెప్పిన సూపర్ సిక్స్.. సూపర్ చీట్స్గా మారిపోయిందని విమర్శించారు. తొలి బడ్జెట్ లోనే చంద్రబాబు మోసం బయటప
AP Assembly | ఏపీ అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు.
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్పై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు నమస్కారం పెట్టాల్సి వస్తుందన్న భయంతోనే జగన్ అసెంబ్లీకి రావడం లేదని విమర్శించారు. వైఎస్ జగన్ సభకు రావాలని కోరారు.
Buggana Rajendranath | ఏపీ ఆర్థిక శ్వేతపత్రంపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇది శ్వేతపత్రమా లేక సాకు పత్రమా అని ప్రశ్నించారు. చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం 30 పేజీలకు పైన ఉందని అన్న
YS Jagan | ఇండియా కూటమి నేతలతో చర్చలకే జగన్ ఢిల్లీ వెళ్లారని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. రాజకీయాల్లో ప్రతిపక్షం ఉండాలని ఆయన అన్నారు. వైఎస్ జగన్కు ప్రతిపక్ష హోదా రావడానికి ఇంకో పదేండ్లు పడ�
Chandrababu | ఏపీలో శాంతి భద్రతలు దిగజారుతున్నాయని.. వైసీపీ నాయకులపై దాడులకు తెగబడుతున్నారని వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రాజకీయ హత్యలపై ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్
Chandrababu | తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో జగన్రెడ్డి లాంటి వ్యక్తిని చూడలేదని.. కనీసం చదవలేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీలో శాంతి భద్రతలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
Payyavula Keshav | వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీలో ధర్నా చేయడాన్ని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ సెటైర్లు వేశారు. ఏపీలో శాంతి భద్రతలు లేవంటూ ఢిల్లీ రోడ్లపై గగ్గోలు పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో జగన్ను ఎ�
Vangalapudi Anitha | ఏపీలో ఇప్పటికీ టీడీపీ కార్యకర్తలపై దాడులు కొనసాగుతున్నాయని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. నిజానికి తమ పార్టీ కార్యకర్తలపైనే దాడులు చేస్తూ ఢిల్లీకి వెళ్లి దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఏపీ శాసన మండలి సెక్రటరీ జనరల్గా సూర్యదేవర ప్రసన్నకుమార్ నియమితులయ్యారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమిస్తూ శాసన మండలి నోటిఫికేషన్ను జారీ చేసింది. రామాచార్యులు రాజీనామాతో ఖాళీ అయిన ఈ పోస్టును ప్రసన�
Yanamala Rama Krishnudu | ఈ నెలాఖరులో ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న వేళ సభా నిర్వహణపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు కీలక అంశాలను ప్రస్తావించారు. పూర్తిస్థాయి బడ్జెట్, ఓటాన్ అకౌంట్, ఆర్డిన