ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని పోరాటాలు చేసినా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో అంగన్వాడీల సమస్యలను పరిష్కరించారని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర�
ఉమ్మడి రాష్ట్రంలో అరకొర జీతాలతో అష్టకష్టాలు పడ్డ చిరుద్యోగుల జీవితాల్లో స్వరాష్ట్రంలో కొత్త వెలుగులు ప్రసరించాయి. తెలంగాణ ప్రభుత్వం వారిని అక్కున చేర్చుకుని ఆదరించింది. సీఎం కేసీఆర్ ప్రభుత్వం మానవీ�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్నిరంగాల ఉద్యోగులను అక్కున చేర్చుకొన్న రాష్ట్ర ప్రభుత్వం, అంగన్వాడీలకు కూడా కండ్లల్లో పెట్టుకొని కాపాడుతున్నది. రాష్ట్రంలోని 35,700 అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్�
రాష్ట్రంలో 3,989 మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా త్వరలోనే వెలువడుతాయని చెప్పారు.
ఉపాధ్యాయుడు సమాజానికి వెన్నెముక. ‘దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది’ అని ఒక మహానుభావుడు అన్నారు. ‘టీచర్ ఒక సోషల్ ఇంజినీర్' అని ఇంకో మహానుభావుడన్నారు. వీటిని పరిశీలిస్తే దేశాభివృద్ధి ఉ�
సమైక్య రాష్ట్రంలో చీకట్లో మగ్గిన చిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు ప్రసరిస్తున్నాయి. కనీస గుర్తింపు లేక, శ్రమకు తగ్గ ఫలితం దక్కక అష్టకష్టాలు పడిన వారి బతుకులు స్వరాష్ట్రంలో మారుతున్నాయి.
అడగకుండానే వరాలిచ్చే దేవుడు సీఎం కేసీఆర్నేనని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కొనియాడారు. పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదేండ్లుగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలన్నీ సంచలనాత్మకమ�
ప్రభుత్వం అంగన్వాడీలకు తీపికబురు చెప్పింది. అంగన్వాడీలు, మినీ అంగన్వాడీలు, ఆయాల ఉద్యోగ విరమణ వయస్సను 65 ఏండ్లకు పెంచేందుకు సీఎం కేసీఆర్ శుక్రవారం సాయంత్రం ప్రకటించారు.
రాష్ట్రంలోని పల్లెలు ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయి. సమైక్య పాలనలో మురికి కూపాలుగా ఉన్న గ్రామాలు స్వరాష్ట్రంలో అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నాయి. కేంద్రం ప్రకటిస్తున్న స్వచ్ఛసర్వేక్షణ్ అ�
తల్లీబిడ్డ క్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు జిల్లాలో సత్ఫలితాలు ఇస్తున్నాయి. జిల్లాలోని కేంద్ర ఆస్పత్రి, ఏరియా, కమ్యూనిటీ, పీహెచ్సీల్లో అన్నిరకాల సదుపాయాలు కల్పించారు. వైద్యులు, సిబ్�
అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారం పక్కదారి పట్టకుండా తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ముఖ్యంగా కోడి గుడ్ల పంపిణీలో అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకు వాటిపై ప్రత్యేకంగా ముద
మాతాశిశు సంరక్షణకు తెలంగాణ సర్కార్ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ప్రధానంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహార లోపాన్ని అధిగమించే దిశగా అనేక చర్యలు తీసుకుంటున్నది. అందుకోసం అంగన్వాడీ కేంద్�
తెలంగాణ ప్రభుత్వం మాతాశిశు సంక్షేమంతోపాటు గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించింది. ఈ మేరకు అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నది. అంతేకాదు, చిన్నారులకు బలవర్థకమైన ఆహారం అందించ�
అంగన్వాడీలతో కలిసి నినదిస్తున్న ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు భారతి తదితరులు