Protest | వేతనాలు పెంచాలని గత కొన్నాళ్లుగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ సీఐటీయూ (CITU) కార్యకర్తలతో కలిసి విస్సన్నపేట జాతీయ ర�
మహిళా, శిశు సంక్షేమ శాఖ పరిధిలో నడుస్తున్న మినీ అంగన్వాడీలు మెయిన్ అంగన్వాడీలుగా మారాయి. దీంతో మినీ అంగన్వాడీ టీచర్లు మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా అప్గ్రేడ్ అయ్యారు. ఈ ప్రతిపాదన గత బీఆర్ఎస్ ప్ర�
ఉద్యోగులంతా ప్రభుత్వ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ పేర్కొన్నారు. ఉద్యోగులపై కక్ష సాధింపులు, బెదిరింపులు తగ్గాలంటే మళ్లీ ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వమే క�
దేశంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధిక వేతనాలందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరోసారి వారికి తీపి కబురు అందించింది. పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు వేతనాలు, పెన్
ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట మహిళా ఎస్ఐపై దాడికి పాల్పడిన అంగన్వాడీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్ని
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు తెలంగాణ సర్కారు అండగా నిలుస్తున్నది. గడిచిన బీఆర్ఎస్ సర్కారు పాలనలో ఇప్పటికే మూడు సార్లు అంగన్వాడీలకు జీతాలు పెంచింది.
సమస్యల పరిష్కారం కోసం సోమవారం నుం చి రెండు యూనియన్లు చేస్తున్న సమ్మెను సామరస్యంగా పరిష్కరించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు జరుగుతున్న పరిణామాలు స్పష్టంచేస్తున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని పోరాటాలు చేసినా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో అంగన్వాడీల సమస్యలను పరిష్కరించారని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర�
ఉమ్మడి రాష్ట్రంలో అరకొర జీతాలతో అష్టకష్టాలు పడ్డ చిరుద్యోగుల జీవితాల్లో స్వరాష్ట్రంలో కొత్త వెలుగులు ప్రసరించాయి. తెలంగాణ ప్రభుత్వం వారిని అక్కున చేర్చుకుని ఆదరించింది. సీఎం కేసీఆర్ ప్రభుత్వం మానవీ�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్నిరంగాల ఉద్యోగులను అక్కున చేర్చుకొన్న రాష్ట్ర ప్రభుత్వం, అంగన్వాడీలకు కూడా కండ్లల్లో పెట్టుకొని కాపాడుతున్నది. రాష్ట్రంలోని 35,700 అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్�
రాష్ట్రంలో 3,989 మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా త్వరలోనే వెలువడుతాయని చెప్పారు.
ఉపాధ్యాయుడు సమాజానికి వెన్నెముక. ‘దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది’ అని ఒక మహానుభావుడు అన్నారు. ‘టీచర్ ఒక సోషల్ ఇంజినీర్' అని ఇంకో మహానుభావుడన్నారు. వీటిని పరిశీలిస్తే దేశాభివృద్ధి ఉ�
సమైక్య రాష్ట్రంలో చీకట్లో మగ్గిన చిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు ప్రసరిస్తున్నాయి. కనీస గుర్తింపు లేక, శ్రమకు తగ్గ ఫలితం దక్కక అష్టకష్టాలు పడిన వారి బతుకులు స్వరాష్ట్రంలో మారుతున్నాయి.