రాష్ట్రంలోని పల్లెలు ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయి. సమైక్య పాలనలో మురికి కూపాలుగా ఉన్న గ్రామాలు స్వరాష్ట్రంలో అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నాయి. కేంద్రం ప్రకటిస్తున్న స్వచ్ఛసర్వేక్షణ్ అ�
తల్లీబిడ్డ క్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు జిల్లాలో సత్ఫలితాలు ఇస్తున్నాయి. జిల్లాలోని కేంద్ర ఆస్పత్రి, ఏరియా, కమ్యూనిటీ, పీహెచ్సీల్లో అన్నిరకాల సదుపాయాలు కల్పించారు. వైద్యులు, సిబ్�
అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారం పక్కదారి పట్టకుండా తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ముఖ్యంగా కోడి గుడ్ల పంపిణీలో అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకు వాటిపై ప్రత్యేకంగా ముద
మాతాశిశు సంరక్షణకు తెలంగాణ సర్కార్ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ప్రధానంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహార లోపాన్ని అధిగమించే దిశగా అనేక చర్యలు తీసుకుంటున్నది. అందుకోసం అంగన్వాడీ కేంద్�
తెలంగాణ ప్రభుత్వం మాతాశిశు సంక్షేమంతోపాటు గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించింది. ఈ మేరకు అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నది. అంతేకాదు, చిన్నారులకు బలవర్థకమైన ఆహారం అందించ�
అంగన్వాడీలతో కలిసి నినదిస్తున్న ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు భారతి తదితరులు
ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తున్నదని టీర్ఎస్కేవీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రాంబాబు యాదవ్ తెలిపారు. వాటిని నిర్దేశిత లబ్ధిదారులకు చేర్చడంలో అంగన్వాడీలు వారధిలా వ్యవహరి
నూతన జాతీయ విద్యా విధానం-2020 మాతృ భాషను ప్రోత్సహించింది. తప్పనిసరిగా 5వ తరగతి వరకు మాతృ భాషలో విద్యార్థులకు బోధన ఉండాలని, అవసరం అయితే 8వ తరగతి వరకు పెంచాలని సూచించింది.
అంగన్వాడీ టీచర్లకు దేశంలోనే అత్యధిక వేతనాలు ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు చెప్పారు.
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అచ్చంపేట, సెప్టెంబర్ 2: గత ప్రభుత్వాల హయాంలో అంగన్వాడీలు అంటే చిన్నచూపు ఉండేదని, స్వరాష్ట్రంలో అంగన్వాడీల పనితీరు మెరుగుపడిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్
వరంగల్ : తెలంగాణ రాష్ట్రం వచ్చాకే అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు గౌరవ మర్యాదలు, వేతనాలు పెరిగాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పరకాలలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన
వాటిని సమీప ప్రభుత్వ స్కూళ్లకు తరలించండి ఎంపీ పసునూరి ప్రశ్నకు కేంద్రమంత్రి సృ్మతి ఇరానీ సమాధానం హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో 12,122 అంగన్వాడీ కేంద్రాలకు శాశ్వత భవనాలు లేవని, అద్దె భవనాల�