ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తున్నదని టీర్ఎస్కేవీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రాంబాబు యాదవ్ తెలిపారు. వాటిని నిర్దేశిత లబ్ధిదారులకు చేర్చడంలో అంగన్వాడీలు వారధిలా వ్యవహరి
నూతన జాతీయ విద్యా విధానం-2020 మాతృ భాషను ప్రోత్సహించింది. తప్పనిసరిగా 5వ తరగతి వరకు మాతృ భాషలో విద్యార్థులకు బోధన ఉండాలని, అవసరం అయితే 8వ తరగతి వరకు పెంచాలని సూచించింది.
అంగన్వాడీ టీచర్లకు దేశంలోనే అత్యధిక వేతనాలు ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు చెప్పారు.
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అచ్చంపేట, సెప్టెంబర్ 2: గత ప్రభుత్వాల హయాంలో అంగన్వాడీలు అంటే చిన్నచూపు ఉండేదని, స్వరాష్ట్రంలో అంగన్వాడీల పనితీరు మెరుగుపడిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్
వరంగల్ : తెలంగాణ రాష్ట్రం వచ్చాకే అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు గౌరవ మర్యాదలు, వేతనాలు పెరిగాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పరకాలలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన
వాటిని సమీప ప్రభుత్వ స్కూళ్లకు తరలించండి ఎంపీ పసునూరి ప్రశ్నకు కేంద్రమంత్రి సృ్మతి ఇరానీ సమాధానం హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో 12,122 అంగన్వాడీ కేంద్రాలకు శాశ్వత భవనాలు లేవని, అద్దె భవనాల�
మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహిళా సాధికారత, సంక్షేమం, సమగ్ర వికాసం కోసం చేపడుతున్న పథకాల అమలులో అంగన్వాడీ టీచర్ల పాత్ర అత్యంత కీలకమైందని స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. స
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కేంద్ర మంత్రులు పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, పార్లమెంట్ ను తప్పుదోవ పట్టిస్తున్నారని గిరిజన సంక్�
Arogyalaxmi | రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, తల్లులకు ఇచ్చే పాలు పక్క దారి పట్టవద్దనే ఆరోగ్యలక్ష్మి పేరుతో పాల ప్యాకెట్లు ముద్రించి పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
మంత్రి సత్యవతి | దేశంలో ఎక్కడా లేని విధంగా అంగన్వాడీలకు గత ఏడేళ్లలో మూడు సార్లు వేతనాలు పెంచి, అత్యధిక వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని స్త్రీ- శిశు సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర సర్కార్ నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ ఏడేండ్లలో మూడుసార్లు వేతనాలు పెంచిన టీఆర్ఎస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో 2,965 మంది, వికారాబాద్ జిల్లాలో 2076 మందికి లబ్ధి మాతా, శిశు సంర