కేంద్రానికి రాష్ట్రం ప్రతిపాదన వీటిలో 670 మెయిన్, 326 మినీ కేంద్రాలు 2008-09 తరువాత ఒక్కటీ ఇవ్వని కేంద్రం హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి మరో 996 అంగన్వాడీ కేంద్రాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం
మూసాపేట: మండలంలోని చక్రాపూర్ గ్రామంలోని రెండు అంగన్వాడి కేంద్రాలను హెచ్బీఎల్ ఫవర్ సిస్టమ్స్ సంస్థ యజమాన్యం దత్తత తీసుకున్నది. శుక్రవారం ఆ పరిశ్రమ సీఎస్ఆర్ కో-ఆర్డినేటర్ విజయలక్ష్మి, కృష్ణంరాజు, యాద�
అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు రూ.50 లక్షల బీమా సౌకర్యం ఫలించిన రాష్ట్ర ప్రభుత్వ కృషి హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): అంగన్వాడీ టీచర్లు, ఆయాలను కొవిడ్ ఫ్రంట్లైన్ వారియర్స్ జాబితాలో చేర్చాలన్న రాష
నగరంలోని అంగన్వాడీ కేంద్రాలు ఆకర్షణీయంగా మారనున్నాయి. నిన్నమొన్నటి వరకు ఇరుకైన గదుల్లో ఉన్న ఈ స్కూళ్లు సొంత భవనాలతో విశాలం కానున్నాయి. అబ్బురపరిచేలా, ఆకట్టుకునేలా, ఆదర్శ అంగన్వాడీ కేంద్రాలకు అంకురార
హుజురాబాద్:పనిచేసే ప్రభుత్వానికి అంగన్వాడీలు అండగా ఉండాలని, అంగన్ వాడీలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఆదివారం హుజురాబాద్ పట్టణంలో
మంత్రి హరీశ్రావు | అంగన్ వాడీలకు కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. ఆదివారం హుజురాబాద్లో టీఎన్జీఓలు, అంగన్ వాడీలు నిర్వహించిన కృతజ్ఞత సభలో మరో మంత్రి గంగుల�
Salaries hike | రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు, సహాయ సిబ్బంది వేతనాలను తెలంగాణ ప్రభుత్వం పెంచింది. 30 శాతం మేర పెంపు అమలు చేస్తూ మహిళా, శిశుసంక్షేమశాఖ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్ : మానవ అక్రమ రవాణాను అరికట్టడంపై కూడా అంగన్వాడీలు సోషల్ పోలీస్గా పనిచేయాలని, మహిళలకు, పిల్లలకు రక్షణ కవచంలాగా మారాలని రాష్ట్ర స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవా�
న్యూఢిల్లీ, జూన్ 18: మధ్యాహ్న భోజన పథకం కింద ప్రాధమిక పాఠశాలలు, అంగన్వాడీలకు ఆహార సరఫరాపై జీఎస్టీ వుండదని కేంద్ర ప్రత్యక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) తెలిసింది. ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న
కొవిడ్పై యుద్ధంలో ధీరవనితలుచైతన్యం కల్పిస్తూ.. సేవ చేస్తూ..ప్రాణాలకు ఎదురొడ్డి పోరాటం హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): కరోనాపై పోరులో అంగన్వాడీలు ధీరవనితలుగా నిలుస్తున్నారు. గ్రామీణ, పట్టణ, అటవీ ప్రాంత
హైదరాబాద్ : అంగన్వాడీలంటే ఫ్యామిలీ పోలీస్గా వ్యవహరిస్తూ ప్రతి కుటుంబానికి, మహిళకు రక్షణ కవచంలా పని చేస్తూ అందరి మన్ననలు పొందాలని రాష్ట్ర స్త్రీ – శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. లాక్�
కరోనా వేళలోనూ పథకం కొనసాగింపు అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల ప్రశంస హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): కరోనా సమయంలోనూ రాష్ట్రంలో ఆరోగ్యలక్ష్మి పథకం నిరాఘాటంగా కొనసాగుతున్నది.
చిన్నారుల ఎదుగుదలకు తెలంగాణ సర్కారు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. బాలామృతం చిన్నారుల్లోని పౌష్టికాహార లోపాలను నివారిస్తున్నది. వయస్సుకు తగిన ఎత్తు.. ఎత్తుకు తగిన బరువుతో రేపటి తరం ఆరోగ్యవం�
హైదరాబాద్ : ఉపాధ్యాయ, ఉద్యోగులకు పీఆర్సీని 30 శాతంగా ప్రకటించడంతో పాటు క్షేత్రస్థాయిలో గ్రామాల్లో అనేక సేవలందించే అంగన్ వాడీలకు కూడా మరోసారి వేతనాలు పెంచి సీఎం కేసీఆర్ అంగన్ వాడీల కుటుంబ పెద్దగా నిలిచ�